NATIONAL

బ్రిటన్ కు నొప్పి తెలిసిందా-ఎంబసీ ముందు బారికేడ్లు తొలగింపు

దెబ్బకు దెబ్బ... అమరావతి: గతంలో లాగా భారత్ కు ఎక్కడ అవమానం జరిగిన తలవంచుకుని వెళ్లె పరిస్థితి లేదని,,దెబ్బకు దెబ్బ అన్న చందన చాలా విషయాల్లో భారత్…

1 year ago

పంజాబ్ లో 24ల పాటు మొబైల్, SMS,ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన ప్రభుత్వం

అమరావతి: ఖలిస్తానీ లీడర్,,వారిస్ పంజాబ్ డి చీఫ్ అమృత్ పాల్ సింగ్ ను శనివారం జలంధర్ లోని నకోదర్ సమీపంలోని అదుపులోకి తీసుకున్నారు..అతనితోపాటు మరో ఆరుగురిని కూడా…

1 year ago

నౌకాదళం అధునాతన తేలికపాటి నేవీ హెలికాప్టర్ కు ప్రమాదం

అమరావతి: ముంబయి సముద్ర తీరంలో భారత నౌకాదళానికి చెందిన అధునాతన తేలికపాటి (ALH) చాపర్ బుధవారం ఉదయం కూలిపోయింది.. నేవీ పెట్రోలింగ్ క్రాప్ట్ ద్వారా వెంటనే సహాయక…

1 year ago

హిందుదేవాలయంలో ముస్లిం మతచారం ప్రకారం పెళ్లి చేసుకున్నముస్లిం జంట

అమరావతి: భారతదేశంపై విషం చిమ్మే కొన్ని ఉగ్రసంస్థలు,ముస్లింలకు ఏదో ఆన్యాయం జరిగిపోతుందంటూ,యువతను రెచ్చకొట్టే ప్రయత్నాలు చేస్తుంటారు..అలాంటి వారికి సమాధానం ఇచ్చేలా ఒక సంఘటన హిమచల్ ప్రదేశ్ లోని…

1 year ago

భారత్ దేశం అన్ని రంగాల్లో పురోగతి చెందుతోంది-బిల్ గేట్స్

అమరావతి: భారత్ దేశం అన్ని రంగాల్లో పురోగతి చెందుతోందని, దేశాన్ని సందర్శించడం ఎంతగానో స్ఫూర్తి కలిగిస్తోందని టెక్ దిగ్గజం, మైక్రోసాప్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వ్యాఖ్యనించారు..ప్రపంచమంతా…

1 year ago

గల్వాన్ లోయ ప్రాంతంలో మంచుపై క్రికెట్ అడుతున్న భారత సైనికులు

అమరావతి: చైనా సరిహద్దు ప్రాంతంలో భారత ఆర్మీ తన కార్యకలాపాలను పెంచింది..లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ(LAC) చుట్టూ ప్రాంతాల్లో గుర్రాలు,,గాడిదలతో ఆర్మీ సిబ్బంది సంచరిస్తున్న వీడియోలతో పాటు,…

1 year ago

పాకిస్తాన్ ఉగ్రమూకలను మట్టుపెట్టేందుకు భద్రతదళాలకు బుల్ డోజర్లు

అమరావతి: పాకిస్తాన్ నుంచి భారత సరిహద్దు గ్రామల్లో ఆక్రమంగా చొరబడే ఉగ్రమూకల ఆటలు కట్టించటానికి ప్రత్యేక బుల్డోజర్లు సైనికులకు అందుబాటులోకి వచ్చాయి..రక్షణశాఖ, భారత సైనికులకు ప్రత్యేక బుల్డోజర్లను…

1 year ago

కాంగ్రెస్ నేత సోనియాగాంధీ తీవ్ర అస్వస్థత

అమరావతిం కాంగ్రెస్ నేత సోనియాగాంధీ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు..ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు,, సోనియాగాంధీకి ట్రీట్ మెంట్ కొనసాగుతోందని,,తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సోనియాను మధ్యాహ్నం 12…

1 year ago

నాగాలాండ్ తొలి మహిళ ఎమ్మేల్యేగా చరిత్ర సృష్టించిన హెకానీ జఖాలు

అమరావతి: నాగాలాండ్ రాష్ట్ర హోదా పొందిన 60 ఏళ్ల తరువాత సరికొత్త అధ్యాయం న్యాయవాది, సామాజిక కార్యకర్త  అయిన హెకానీ జఖాలు (48) సృష్టించారు..తొలిసారి ఓ మహిళా…

1 year ago

తర్వలో స్వదేశంలోనే విమానల తయారీ ప్రారంభం-ప్రధాని మోదీ

అమరావతి: కర్ణాటకలోని శివమొగ్గ ఎయిర్పోర్ట్ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ సోమవారం ప్రారంభించారు..యడ్యూరప్ప పుట్టినరోజునే ఈ ఎయిర్పోర్ట్ను ప్రారంభించిన ప్రధాని,,ఈ సందర్భంలో యడ్యూరప్పకు అభినందనలు తెలిపారు.. ఎయిర్ పోర్టు మొత్తం…

1 year ago

This website uses cookies.