NATIONAL

రక్షణ పరికరాల దిగుమతుల నుంచి 75 దేశాలకు రక్షణరంగ పరికరాలను ఎగుమతి-ప్రధాని మోదీ

Aero India Show 14వ ఎడిషన్‌.. అమరావతి: భారతదేశంలో ఆత్మనిర్భర్ లో బాగంగా విదేశాలకు రక్షణ పరికరాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని,,రక్షణ రంగంలో భారత్ బలమైన…

1 year ago

ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వేను  ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

రాష్ట్రాల కలుపుతూ ఎక్స్ప్రెస్వే నిర్మాణం.. అమరావతి: దేశానికి తలమానికంగా నిలుస్తున్న ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వేను ప్రధానమంత్రి నరేంద్రమోదీ,ఆదివారం రాజస్థాన్లోని దౌసాలో కేంద్ర రోడ్డు-రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరితో కలిసి…

1 year ago

12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన కేంద్రం

ఏ.పికి జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‎.. అమరావతి: 12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్రం నియమించింది..గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమోద ముద్ర వేశారు..ఆంధ్రప్రదేశ్‎కి కొత్త గవర్నర్‎గా…

1 year ago

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మాగుంట రాఘవరెడ్డి అరెస్ట్

అమరావతి: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఒంగొలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి,కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఈడీ అధికారులు శనివారం ఉదయం అరెస్ట్ చేశారు..సౌత్ లిక్కర్…

1 year ago

అల్జమియా-టుస్-సైఫియాహ్ అరబిక్ అకాడమీ క్యాంపస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

అమరావతి: నేను మీ కుటుంబ సభ్యుడిగా వచ్చాను, ప్రధాన మంత్రిగా కాదు,,ఇక్కడికి రావడం కుటుంబ సభ్యులను కలుసుకున్నట్లుగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.. శుక్రవారం…

1 year ago

లియోనార్డో,ఓ సారి కజిరంగ పార్క్‌ ను మీరు సందర్శించాలి-అస్సాం సీ.ఎం హిమంత బిశ్వ శర్మ

అమరావతి: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, హాలీవుడ్ స్టార్ లియోనార్డో డికాప్రియోను అస్సాంలోని కజిరంగా నేషనల్‌ పార్క్‌ ను సందర్శించాలని ఆహ్వానించారు..ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సంబంధిత అంశాలపై…

1 year ago

భారత్ లో 59 లక్షల టన్నుల లిథియం రిజర్వులు

అమరావతి: భారతదేశంలో దాదాపు 59 లక్షల టన్నుల లిథియం రిజర్వు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కనుగొన్నది..ఈ నిల్వలు కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్లోని రియాసి జిల్లా,సలాల్…

1 year ago

జవహర్ లాల్ నెహ్రూ పేరును గాంధీ కుటుంబ సభ్యులు,పేర్ల చివరిన ఎందుకు పెట్టుకోవడం లేదు-ప్రధాని మోదీ

అమరావతి: వ్యపార దిగ్గజం గౌతమ్ అదానీ కంపెనీలపై వచ్చిన ఆరోఫణపై ప్రతిపక్షాలు సభలో గందరగోళం సృష్టిస్తూ ప్రధాని మోడీ ప్రసంగాన్ని అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి..గురువారం నాడు రాష్ట్రపతి…

1 year ago

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్

అమరావతి: ముంబై- అహ్మదాబాద్ మధ్య నిర్మించనున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దేశం కలల కన్న ప్రాజెక్ట్ ఇది అని ఈ సందర్భంగా బాంబే…

1 year ago

నేటి భారతదేశం ఇతరదేశాల సమస్యలకు పరిష్కరం చూపిస్తుంది-ప్రధాని మోదీ

అమరావతి: 2004లో విచ్చలవిడిగా మొదలైన అవినితి,,దశాబ్దం కాలం పాటు (2014)  వరకు సాగిందని,,కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉగ్రవాదం రాజ్యమేలిందని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఆరోపించారు..రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ…

1 year ago

This website uses cookies.