NATIONAL

మార్చి 16న మా ముందు హాజరుకావాలి,కేజ్రీవాల్ కు కోర్టు సమన్లు

అమరావతి: మద్యం కుంభకోణం కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మార్చి 16న తమ ముందు హాజరుకావాలని గురువారం ఢిల్లీ కోర్టు…

2 months ago

స‌నాత‌న ధ‌ర్మం గురించి ఉద‌య‌నిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్ర‌హాం

అమరావతి: స‌నాత‌న ధ‌ర్మాన్ని డెంగ్యూ, మ‌లేరియాతో పోల్చి,,వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన త‌మిళ‌నాడు మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసింది..సోమవారం జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా,,…

2 months ago

MPలు,MLAలకు లంచాల కేసుల్లో మినహాయింపు లేదు-సుప్రీమ్ కోర్టు

అమరావతి: ఎంపీలు,,ఎమ్మెల్యేలకు లంచాల కేసుల్లో ఏడుగురు సభ్యుల కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది..లంచం కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదని సీజేఐ డీవై చంద్రచూడ్…

2 months ago

బెంగుళూరు కేఫ్‌లో పేలుడుకు సంబంధించి అనుమానితుడి ఫోటో విడుదల

అమరావతి: బెంగుళూరు నగరంలోని రామేశ్వ‌రం కేఫ్‌లో శుక్రవారం మధ్యహ్నం జ‌రిగిన పేలుడుకు సంబంధించిన కీల‌క ఆధారం దొరికింది..కేఫ్‌లోకి బ్యాగ్‌తో వెళ్తున్న ఓ అనుమానాస్పద వ్య‌క్తికి చెందిన సీసీటీవీ…

2 months ago

కొటి ఇళ్లకు నెలకు 300 యూనిట్లు కరెంట్ ఉచిత పథకం-కేంద్ర ప్రభుత్వం

అమరావతి: దేశంలో కొటి ఇళ్లకు నెలకు 300 యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇచ్చే పథకం అయిన పీఎం సూర్యఘర్‌ యోజనకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది..గురువారం ప్రధానమంత్రి…

3 months ago

మహిళలపై లైగింక వేధింపులకు పాల్పపడిన ? టీఎంసీ నేత షేక్ షాజహాన్ అరెస్ట్

అమరావతి: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు,,గుండాగిరి,, మహిళలపై లైగింక వేధింపులు,, భూ ఆక్రమణల రేషన్ బియ్యం పేదలకు అందకుండా చేస్తున్నడని ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ షాజహాన్‌ను తప్పని…

3 months ago

గ‌గ‌న్‌యాన్ ప్రాజెక్ట్ వ్యోమ‌గాముల‌ను దేశంకు పరిచయం చేసిన ప్రధాని మోదీ

అమరావతి: ఇస్రో గ‌గ‌న్‌యాన్ ప్రాజెక్టు కోసం వ్యోమ‌గాముల‌కు శిక్ష‌ణ ఇస్తున్న విష‌యం విదితమే..ఈ ప్ర‌తిష్టాత‌క మిష‌న్‌కు ఎంపికైన వ్యోమ‌గాముల‌ను మంగళవారం ప్ర‌ధాన మంత్రి నరేంద్రమోదీ దేశానికి ప‌రిచ‌యం…

3 months ago

జమ్ముకశ్మీర్​ టు పంజాబ్​- డ్రైవర్ లేకుండా 70కి.మీ దూసుకెళ్లిన రైలు

అమరావతి: ట్రైయిన్ లోకో పైలట్స్ నిర్లలక్ష్యంగా వ్యవహారించడంతో,,పైలట్స్ లేకుండా గూడ్స్ ట్రైయిన్ దాదాపు 100 కీ.మీ వేగంగా 70 కీ.మీటర్ల దూరం ప్రయాణించిన సంఘటన ఆదివారం ఉదయం…

3 months ago

దేశంలోనే అతిపొడవైన కేబుల్ బ్రిడ్జ్‌ని ప్రారంభించిన ప్రధాని మోదీ

అమరావతి: గుజరాత్‌లోని ద్వారకలో వద్ద దేశంలోనే అతిపొడవైన కేబుల్ బ్రిడ్జ్‌ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం ప్రారంభించారు.. రూ.979 కోట్ల వ్యయంతో 27.20 మీటర్ల…

3 months ago

ఉత్తరప్రదేశ్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం-15 మంది మృతి

అమరావతి: ఉత్తరప్రదేశ్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది..భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి రోడ్డు ప్రక్కనే ఉన్న చెరువులో పడిపోయింది..ఈ దుర్ఘటనలో మొత్తం 15 మంది…

3 months ago

This website uses cookies.