NATIONAL

ఎన్ని రకల సవాళ్లైనా ఎదుర్కోవడం ఇష్టపడుతాను-ప్రధాని నరేంద్ర మోదీ

అమరావతి: లోక్ సభలో జరుగుతున్న బడ్జెట్ సెషన్ లో శనివారం అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది..చర్చలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ…

3 months ago

మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర్సింహారావుకుభార‌త‌ర‌త్న ప్రకటించిన కేంద్ర

అమరావతి: తెలుగు ముద్దుబిడ్డ‌ అయిన మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర్సింహారావుకు కేంద్రం ప్రభుత్వం భార‌త‌ర‌త్నను ప్ర‌క‌టించింది.. పీవీ న‌ర్సింహారావుతో పాటు మ‌రో మాజీ ప్ర‌ధాని చౌద‌రి చ‌ర‌ణ్‌సింగ్‌,,దేశానికి…

3 months ago

మీ పార్టీ ఆ 40 సీట్లును కాపాడుకోవాలని ప్రార్థిస్తున్నా-ప్రధాని మోదీ

బ్రిటీష్ కాలం నాటి బానిస భావజలం.. అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర…

3 months ago

సహజీవనంలో ఉండాలనుకునే వారు ప్పనిసరిగా ప్రభుత్వం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే

అమరావతి: సహజీవనంలో ఉండాలనుకునే వారు, ఇప్పటికే ఉన్నవారు తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే ఇలాంటి నిబంధనలతో ఉమ్మడి పౌర స్మృతి బిల్లు (UCC)ను ఉత్తరాఖండ్ అసెంబ్లీలో…

3 months ago

మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీని వరించిన భారతరత్న

అమరావతి: మాజీ ఉప ప్రధాని,, బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీని దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన భారతరత్న వరించింది.. శనివారం ఉదయం ఈ విషయాన్ని…

3 months ago

భారత్ రైస్ కే.జీ రూ.29కి విక్రయిస్తాం-కేంద్ర ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా

అమరావతి: దేశంలోని మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది..వచ్చే వారం నుంచి రూ.29కే కిలో బియ్యాన్ని రిటైల్ మార్కెట్ లో విక్రయించనున్నట్లు కేంద్ర ఆహార కార్యదర్శి…

3 months ago

భారత ఆర్థిక వ్యవస్థలో మార్పులు-ప్రధాని మోదీ నాయకత్వంలోనే ఇది సాధ్యమైంది-సీతారామన్

అమరావతి: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ…

3 months ago

అభివృద్ధి చెందిన భారతదేశం, విశ్వం ముంగిట సగర్వంగా నిలుస్తుంది- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

అమరావతి: నేడు దేశ ప్రజలు చూస్తున్న విజయాలు గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధాలనలకు పొడిగింపు అని,,‘గరీబీ హఠావో’ అనే నినాదాన్ని చిన్నప్పటి నుంచి వింటూనే…

3 months ago

సత్నామ్ సింగ్ సంధును రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసిన రాష్ట్రపతి

అమరావతి: ప్రఖ్యాత విద్యావేత్త, సామాజిక సేవకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న, ఛండీఘడ్ యూనివర్శిటీ ఛాన్సలర్ సత్నామ్ సింగ్ సంధును రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రపతి నామినేట్ చేశారు..సత్నామ్ సింగ్…

3 months ago

కర్తవ్యపథ్ లో 75వ గణతంత్ర వేడుకలు

అమరావతి: భారతదేశ 75వ గణతంత్ర వేడుకలు ఢిల్లీలో శుక్రవారం ఘనంగా జరిగాయి..కర్తవ్యపథ్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మువ్వనేల జెండాను అవిష్కరించారు..ఈ వేడుకలకు ప్రాన్స్ అధ్యక్షడు ఇమ్మానన్యుయెల్…

3 months ago

This website uses cookies.