నెల్లూరు: చంద్రబాబు ఎన్నికలకు ముందు మాత్రమే మేనిఫెస్టో చూపిస్తాడు,,ఆ తర్వాత నాకైతే చూపించలేదు, కనీసం మీకైనా చూపించాడా, మేనిఫెస్టో కాపీ చూపించే దమ్ము, దైర్యం నీకు ఉందా?…
అమరావతి: వైసీపీ రెబల్ ఎం.పీ రాఘరామకృష్ణంరాజును తెలుగుదేశం పార్టీలో ఆహ్వనిస్తున్నట్లు టీడీపీ అధ్యక్షడు చంద్రబాబునాయుడు ప్రకటించారు.శుక్రవారం పాలకొల్లులో నిర్వహించిన ప్రజాగళం సభలో రాఘురామను కండువా కల్పి పార్టీలో…
అమరావతి: జనగసేన అధ్యక్షడు పవన్ కల్యాణ్ మరో ఇద్దరు అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు..అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా…
అమరావతి: బీజెపీ అభ్యర్దిగా మైసూరు రాజకుటుంబానికి చెందిన యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ (32) కర్ణాటకలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయిన కాంగ్రెస్ అభ్యర్థి ఎం లక్ష్మణతో…
శ్రీకాళహస్తి: గడిచిన 5 సంత్సరకాలంలో జగన్ రెడ్డి ప్రభుత్వం సాధించింది ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల్లో ఉబిలో నెట్టివేయడం జరిగిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…
అమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షడు చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్థుల 4వ జాబితాను శుక్రవారం విడుదల చేశారు.. ఈ జాబితాలో పెండింగ్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులతోపాటు పలు…
అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీలో 10 మంది అభ్యర్థులతో బీజెపీ బుధవారం జాబితా విడుదల చేసింది..సామాజిక సమీకరణాలు,, అభ్యర్థుల విజయ అవకాశాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు..1..ఎచ్చర్ల -ఈశ్వరరావు,…
అమరావతి: జనసేనాని ఇప్పటి వరకు తుది జాబితలో ప్రకటించాని అభ్యర్దుల వివరాలను నేడు ప్రకటనలో తెలియచేశారు..అభ్యర్దుల వివరాలు ఇలా వున్నాయి.. పిఠాపురం - పవన్ కల్యాణ్,,2. నెల్లిమర్ల…
అమరావతి: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో YCP సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజా పార్టీకి గుడ్ బై చెప్పి ఆదివారం ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్…
సర్వేపల్లికి సోమిరెడ్డి ఖరారు.. అమరావతి: రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక ఎజెండాగా ఎన్డీయేలో చేరడం జరిగిందని,,పార్లమెంటులో బలమైన గొంతుని వినిపిస్తూ, రాష్ట్రం కోసం పోరాడగల నాయకులనే టీడీపీ అభ్యర్థులుగా…
This website uses cookies.