అమరావతి: బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు, పవన్ కల్యాణ్లు 3 రోజుల పాటు జరిపిన సుదీర్ఘ చర్చలు ఫలవంతమైయ్యాయి.. తెలుగుదేశం,బీజెపీకి పాత మిత్రపక్షమే..2 రోజుల్లోపు సీట్ల పంపకంపై స్పష్టత…
అమరావతి: చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గురువారం సాయంత్రం జనసేనలో చేరారు.. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కండువా కప్పి…
హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో జనసేన,,టీడీపీ బీజెపీ పొత్తులపై ఇప్పటికి అనేక పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి..అయితే ఇప్పటి వరకు బీజెపీ అగ్రనాయకత్వం నుంచి పిలుపు రాకపొవడంతో,,వీరి పొత్తు పొడవదని…
నోటీసులివ్వండి క్లారిటీ ఇస్తాం... నెల్లూరు: నారాయణ విద్యా సంస్థలపై పోలీసులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశాన్ని నారాయణ గ్రూప్ జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.…
అమరావతి: లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే195 మంది అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ శనివారం ప్రకటించింది..ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారణాసి నుంచి…
అమరావతి: నెల్లూరుజిల్లాలో జాయింట్ కలెక్టర్ గా విధులు నిర్వహించిన (కన్ఫర్మడ్) ఐఎఎస్ అధికారి ఇంతియాజ్ అహామ్మద్ ను కర్నూలు ఎంపి అభ్యర్థిగా వైసిపి ఖరారు చేసినట్లు సమాచారం..ప్రస్తుతం…
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ను అన్ని విధాల అభివృద్ది చెందిన రాష్ట్రంగా నిలబెట్టాలనేదే మా సంకల్పం,, అవసరమైతే ఏ త్యాగాలకైనా మేం సిద్ధం అని టీడీపీ అధినేత చంద్రబాబు,,జనసేన…
వైసీపీకి రాజీనామ.. (మార్చి 2వ తేదిన చంద్రబాబు నెల్లూరుకు వస్తున్న సందర్బంలో వేమిరెడ్డి.ప్రభాకర్ రెడ్డి,అయన సతీమణి,,మరి కొందరు వైసీపీ నాయకులు టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు..ఈ సందర్బంలో రూప్…
అమరావతి: రాష్ట్రంలో వైసీపీకి మరో ఎదురు దెబ్బ తగలింది..ఒంగోల్ వైసీపీ పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేశారు..అందరూ ఉహించిన రాజీనామానే ఇది..మాగుంటను ఇటీవల కాలం…
తమిళనాడులో అన్నామలై చేపట్టిన ఎన్ మణ్,,ఎన్ మక్కల్ యాత్ర,,తమిళ రాష్ట్ర రాజకీయాలో ఒక కొత్త ఒరవ వడి సృష్టించే ఆవకాశలు ప్రస్పుటంగా కన్పిస్తున్నాయి.. DMK నాయకులు ఆహకార…
This website uses cookies.