POLITICS

పొత్తులపై అధికారిక ప్రకటన చేసిన బీజెపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా

అమరావతి: బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు 3 రోజుల పాటు జరిపిన సుదీర్ఘ చర్చలు ఫలవంతమైయ్యాయి.. తెలుగుదేశం,బీజెపీకి పాత మిత్రపక్షమే..2 రోజుల్లోపు సీట్ల పంపకంపై స్పష్టత…

2 months ago

రాయలసీమ కొందరి కబంధ హస్తాల్లో ఉండిపోయింది-పవన్ కల్యాణ్

అమరావతి: చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గురువారం సాయంత్రం జనసేనలో చేరారు.. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కండువా కప్పి…

2 months ago

పొత్తులపై స్పష్టత కోసం ఢిల్లీకి బయలుదేరుతున్న బాబు,,పవన్

హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో జనసేన,,టీడీపీ బీజెపీ పొత్తులపై ఇప్పటికి అనేక పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి..అయితే ఇప్పటి వరకు బీజెపీ అగ్రనాయకత్వం నుంచి పిలుపు రాకపొవడంతో,,వీరి పొత్తు పొడవదని…

2 months ago

నారాయ‌ణని భ‌య‌పెట్టాల‌నుకుంటే,మరింత కష్టపడి పనిచేస్తారు-జనరల్ మేనేజర్

నోటీసులివ్వండి క్లారిటీ ఇస్తాం... నెల్లూరు: నారాయ‌ణ విద్యా సంస్థ‌ల‌పై పోలీసులు ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశాన్ని నారాయణ గ్రూప్ జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.…

2 months ago

195 మంది అభ్య‌ర్ధుల‌తో తొలి జాబితాను విడుదల చేసిన బీజెపీ

అమరావతి: లోక్‌స‌భ ఎన్నిక‌ల బరిలో నిలిచే195 మంది అభ్య‌ర్ధుల‌తో కూడిన‌ తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ శ‌నివారం ప్ర‌క‌టించింది..ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మ‌రోసారి వార‌ణాసి నుంచి…

2 months ago

కర్నూలు వైసీపీ ఎంపి అభ్యర్థిగా ఇంతియాజ్ అహామ్మద్ ?

అమరావతి: నెల్లూరుజిల్లాలో జాయింట్ కలెక్టర్ గా విధులు నిర్వహించిన (కన్ఫర్మడ్) ఐఎఎస్ అధికారి ఇంతియాజ్ అహామ్మద్ ను కర్నూలు ఎంపి అభ్యర్థిగా వైసిపి ఖరారు చేసినట్లు సమాచారం..ప్రస్తుతం…

2 months ago

రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్‌ ఇవ్వాలనేదే మా ఉద్దేశం-బాబు,పవన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ను అన్ని విధాల అభివృద్ది చెందిన రాష్ట్రంగా నిలబెట్టాలనేదే మా సంకల్పం,, అవసరమైతే ఏ త్యాగాలకైనా మేం సిద్ధం అని టీడీపీ అధినేత చంద్రబాబు,,జనసేన…

2 months ago

నాకు రాజకీయం తప్ప నాకు వేరేఏమి తెలియదు-రూప్ కుమార్

వైసీపీకి రాజీనామ.. (మార్చి 2వ తేదిన చంద్రబాబు నెల్లూరుకు వస్తున్న సందర్బంలో వేమిరెడ్డి.ప్రభాకర్ రెడ్డి,అయన సతీమణి,,మరి కొందరు వైసీపీ నాయకులు టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు..ఈ సందర్బంలో రూప్…

2 months ago

వైసీపీకి ఒంగోల్‌ పార్లమెంట్‌ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా ?

అమరావతి: రాష్ట్రంలో వైసీపీకి మరో ఎదురు దెబ్బ తగలింది..ఒంగోల్‌ వైసీపీ పార్లమెంట్‌ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేశారు..అందరూ ఉహించిన రాజీనామానే ఇది..మాగుంటను ఇటీవల కాలం…

2 months ago

తమిళనాడు వారసత్వాన్ని గౌరవించేందుకే ‘సెంగోల్’ను పార్లమెంట్ లో ప్రతిష్టించాం-ప్రధాని మోదీ

తమిళనాడులో అన్నామలై చేపట్టిన ఎన్ మణ్,,ఎన్ మక్కల్ యాత్ర,,తమిళ రాష్ట్ర రాజకీయాలో ఒక కొత్త ఒరవ వడి సృష్టించే ఆవకాశలు ప్రస్పుటంగా కన్పిస్తున్నాయి.. DMK నాయకులు ఆహకార…

2 months ago

This website uses cookies.