SPORTS

మాస్టర్స్ అథ్లెటిక్ రాష్ట్ర స్థాయి పోటీలను ప్రారంభించిన కలెక్టర్

నెల్లూరు: సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, టీవీలపై నుంచి దృష్టి మళ్లించి యువత క్రీడల వైపు మక్కువ చూపే రోజులు తిరిగి రావాలని జిల్లా కలెక్టర్…

1 year ago

ముగిసిన జోనల్ లెవల్ సీ.ఎం ప్రైజ్ మనీ షటిల్ టోర్నమెంట్

విజేతలు.. నెల్లూరు: గత రెండు రోజులుగా నెల్లూరు ఏ.సిసుబ్బారెడ్డి స్టేడియంలో జరుగుతున్న జోనల్ స్థాయి బాల్ బాడ్మింటన్ (షటిల్) జోనల్స్ పోటీలు ముగిసాయి. ఈ పోటీలలో గెలుపొందిన…

1 year ago

పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించేలా తల్లిదండ్రుల్లో మార్పు రావాలి-మంత్రి కాకాణి

నెల్లూరు: మంచి ఆరోగ్యంతో మాత్రమే మంచి భవిష్యత్ వుంటుందని, ఈ విషయాన్ని గుర్తించి తమ పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించేలా తల్లిదండ్రుల్లో మార్పు రావాలని వ్యవసాయ శాఖమంత్రి…

1 year ago

జోనల్ స్థాయి బాడ్మింటన్ పోటీలు-సి.ఇ.ఓ

నెల్లూరు: స్పొర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు కబడ్డీ(పురుషులు, మహిళలు), వాలీబాల్ (పురుషులు, మహిళలు), క్రికెట్( పురుషులు ),,బాడ్మింటన్ సింగిల్స్( పురుషులు, మహిళలు)బాడ్మింటన్ డబుల్స్ (పురుషులు, మహిళలు)…

1 year ago

ఖతర్ వేదికగా ఫిఫా వరల్డ్ కప్ 2022 ప్రారంభం

విజేత జట్టుకు..343కోట్లు.. అమరావతి: ఫిఫా వరల్డ్ కప్ 2022  ఖతర్ వేదికగా కొన్ని గంటల్లో మెగా టోర్నీ ప్రారంభం కానుంది.ఖతర్ అతిధ్యంలో నవంబర్ 20 నుంచి డిసెంబర్…

1 year ago

చరిత్ర సృష్టించిన టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనిక బాత్రా

అమరావతి: భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనిక బాత్రా, ఆసియా కప్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించింది. ప్రపంచ 6వ ర్యాంక‌ర్‌,3సార్లు ఆసియా…

1 year ago

2022 జాతీయ క్రీడా అవార్డులను ప్రకటించిన కేంద్రం

అమరావతి: జాతీయ క్రీడా అవార్డుల 2022ను కేంద్రం ప్రకటించింది.అంతర్జాతీయ వేదికలపై తమ ప్రతిభతో జాతీయ మువ్వనేల జెండాను రెపరెపలాడించిన భారత క్రీడాకారులను కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడా…

1 year ago

అదృష్టం సెమీఫైనల్స్ కి చేర్చిన-ఫైనల్స్ లో పరాజయంపాలైన పాక్

T20 వరల్డ్ కప్ 2022.. అమరావతి: లీగ్ దశలోనే ఇంటి ముఖం పటాల్సిన పాక్ జట్టుకు అనుకొని ఆవకాశం రావడంతో,ఫైనల్స్ కు చేరుకుంది.ఫైనల్స్ లో ఇంగ్లడ్ చేతిలో…

1 year ago

ఐరన్ మెన్ 70.3 ఈవెంట్ ను ప్రారంభించిన గోవా సీఎం ప్రమోద్ సావంత్

అమరావతి: గోవాలోని పనాజీలో ఐరన్ మెన్ స్పోర్ట్స్ ఈవెంట్ ను గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రారంభించారు. ఈవెంట్ లో 33 దేశాల నుంచి 1450 మంది…

1 year ago

ముత్తుకూరులో వాలీబాల్ క్లబ్ టోర్నమెంట్ 2022

నెల్లూరు: భవిష్యత్ లో క్రీడలకు మరింత ప్రోత్సాహం అందిస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి అన్నారు.శనివారం సాయంత్రం ముత్తుకూరు మండల కేంద్రంలో ERRM క్లబ్ లో…

1 year ago

This website uses cookies.