SPORTS

ఐసీసీ ఫైనాన్స్ అండ్ కమర్షియల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్‌గా జై షా ఎన్నిక

ఐసీసీ ఛైర్మన్ గా గ్రెగ్.. అమరావతి: ఐసీసీ బోర్డుకు ఆర్దికంగా దన్నుగా నిలుస్తున్న బిసీసీఐను కీలకపదవి వరించింది. ఐసీసీ బోర్డులో కీలకమైన ఫైనాన్స్ అండ్ కమర్షియల్ అఫైర్స్…

1 year ago

శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలక రేప్ కేసులో అరెస్ట్

అమరావతి: శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలక, T20 వరల్డ్ కప్ 2022 ఆడటానికి వెళ్లి ఓ మహిళపై ఆఘాయిత్యానికి పాల్పపడ్డాడు అనే ఫిర్యాదుపై ఆస్ట్రేలియాలో అరెస్ట్ అయ్యాడు.T20…

1 year ago

రాష్ట్రస్థాయి క్రీడా ఉత్సవాలు-మంత్రి కాకాణి

పోస్టర్ విడుదల.. నెల్లూరు:  రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న జగనన్న క్రీడా సంబరాల్లో జిల్లాలోని క్రీడాకారులు పాల్గొని తమ సత్తా చాటి జిల్లాకు మంచిపేరు తీకునిరావాలని వ్యవసాయ శాఖ…

2 years ago

బీసీసీఐ కొత్త అధ్యక్షునిగా ఎన్నికైన మాజీ క్రికెటర్‌ రోజర్‌ బిన్నీ

అమరావతి: బీసీసీఐ కొత్త అధ్యక్షునిగా మాజీ క్రికెటర్‌ రోజర్‌ బిన్నీ ఎన్నికయ్యాడు.ముంబైలోని తాజ్ హోటల్ జరిగిన  బీసీసీఐ 91వ వార్షిక సాధారణ సమావేశంలో సభ్యులంతా మాజీ క్రికెటర్‌ రోజర్…

2 years ago

7వ సారి మహిళల క్రికెట్ ఆసియా కప్ కైవసం చేసుకున్న భారత జట్టు

అమరావతి: 7వ సారి కూడా మహిళల క్రికెట్ ఆసియా కప్ Twenty20ను భారత జట్టు కైవసం చేసుకుంది. శనివారం సిల్‌హట్‌లో శ్రీలంకతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్ లో…

2 years ago

జావెలిన్‌ త్రోలో డైమండ్‌ ను ఒడిసి పట్టిన నీరజ్ చోప్రా

అమరావతి: భారతదేశ స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా ప్రతిష్ఠాత్మక డైమండ్‌ లీగ్‌ ఫైనల్లో విజయం కేతనం ఎగురవేశాడు..జావెలిన్ ను 88.44 మీటర్లకు విసిరి  టైటిల్ను చేజ్కికున్నాడు..డైమండ్‌ లీగ్‌…

2 years ago

ఆలిండియా ఫుట్బాల్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా కళ్యాణ్ చౌబే

అమరావతి: ఆలిండియా ఫుట్బాల్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా కళ్యాణ్ చౌబే(45) ఎన్నికైయ్యారు.శుక్రవారం జరిగిన ఎన్నికల్లో బైచుంగ్ భూటియాకు కేవలం ఒకే ఒక్క ఓటు మాత్రమే పడింది..చౌబేకు 33…

2 years ago

క్రీడాకారుల సౌకర్యాలపై వాస్తవలను మాట్లాడిన మంత్రి కాకాణి

నెల్లూరు: నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జాతీయ క్రీడల దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 26 నుంచి 29 వరకు వివిధ ఆంశాల్లో నిర్వహించి క్రీడాపోటీల్లో,విజేతలుగా నిలిచిన వారికి,,సింహపురి…

2 years ago

ప్రపంచం జూడో చాంపియన్ లో స్వర్ణం సాధించిన లింతోయ్ చనంబం

అమరావతి: భారత జూడో ప్లేయర్ లింతోయ్ చనంబం 16 సంవత్సరాల వయస్సులోనే  ప్రపంచం జూడో చాంపియన్గా అవతరించి చరిత్ర సృష్టించింది. సారాజెవోలో జరిగిన క్యాడెట్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో…

2 years ago

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో చరిత్రకు అడుగు దూరంలో భారత షట్లర్లు

అమరావతి: ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు చరిత్ర సృష్టించారు. సాత్విక్ రాజు,,చిరాగ్ శెట్టి వరల్డ్ ఛాంపియన్ షిప్ క్వార్టర్స్ లో గెలిచి సెమీస్ లో అడుగుపెట్టారు..…

2 years ago

This website uses cookies.