అమరావతి: గోవాలోని పనాజీలో ఐరన్ మెన్ స్పోర్ట్స్ ఈవెంట్ ను గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రారంభించారు. ఈవెంట్ లో 33 దేశాల నుంచి 1450 మంది ప్లేయర్లు పాల్గొంటుండగా తొలిసారి మహిళలు కూడా పాల్గొటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆర్మీ, నేవీ, పోలీస్ విభాగల నుంచి పోటీల్లో పాల్గొనేందుకు ఆహ్వానించినట్లు తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన ఫిట్-ఇండియా ఉద్యమంను ప్రేరణగా తీసుకుని, ఐరన్మ్యాన్ 70.3 గోవాను 2019లో తొలిసారి ప్రారంభించారు..అటు తరువాత కొవిడ్-19 కారణంగా రెండు సంవత్సరాల పాటు ఈవెంట్ ను రద్దు చేశారు. ఈ సంవత్సరం జరుగుతున్న ఈ పోటీల్లో 1450 మంది ఔత్సహికులు పాల్గొటున్నారు. ఐరన్మ్యాన్ 70.3 గోవా ఈవెంట్ లో 1.9 కిలోమీటర్ల స్విమింగ్,, 90 కిలోమీటర్ల సైక్లింగ్,, 21 కిలోమీటర్ల రన్సింగ్ పోటీలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో సీఎం ప్రమోద్ సావంత్ తో పాటు ఎంపీ తేజశ్ సూర్య పాల్గొన్నారు.ఈ సందర్బంలో వారు మాట్లాడుతూ ఇలాంటి ఈవెంట్స్ వల్ల ఫిజికల్ ఫిట్ నెసే కాకుండా మానసిక ఉల్లాసంగా ఉంటుందన్నారు.
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్…
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…
This website uses cookies.