అమరావతి: మద్యం స్వామ్ కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి,,ఆమ్ ఆద్మీ పార్టీ (ఆర్దిక) కీలక నేత మనీశ్ సిసోడియాపై సీబీఐ ఎఫ్ఐఆర్లో A1గా,,120-B, 477-A సెక్షన్ల ప్రకారం ఆయన పేరును నమోదు చేశారు..సిసోడియాతో సహా,,నాటి ఎక్సైజ్ కమిషనర్ అర్వా గోపి కృష్ణతో కలుపుకుని మొత్తం 15 మంది పేర్లు వున్నాయి.. ఢిల్లీ మద్యం విధానంపై దాఖలైన కేసులో భాగంగా సిసోడియా నివాసంతో పాటు 7 రాష్ట్రాలు,, ఒక కేంద్రపాలిత ప్రాంతంతోపాటు మొత్తం 21 చోట్ల సీబీఐ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు..గత సంవత్సరం నవంబర్లో కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన అబ్కారీ విధానంలో అవకతవకలు విధానపరమైన లోపాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి..ఈ టెండర్ల విధానంలో ఆయాచితంగా కొందరికి వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నారని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన నివేదికలో ఉంది..దీంతో ఈ నివేదికపై దర్యాప్తు చేపట్టాలని ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐకి సిఫార్సు చేశారు..ఈ వ్యవహారంలో ఎక్సైజ్ శాఖకు ఇంఛార్జ్ గా ఉన్న మనీశ్ సిసోడియా పాత్ర గురించి కూడా నివేదికలో పొందుపర్చారు..
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
This website uses cookies.