హైదరాబాద్: నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ అధికారి సమీర్ వాంఖడేకు ఆగష్టు 14వ తేదీన అమన్ పేరిట ఉన్న ట్విట్టర్ ఖాతా నుంచి బెదిరింపు వచ్చింది..నీవు ఏం చేశావో నీకు తెలుసా? దానికి నీవు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంది….నిన్ను హతమారుస్తాం అని ట్వీట్ చేశారు..ఈ బెదిరింపు ట్వీట్ పై సమీర్ వాంఖడే గోరేగాం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో,పోలీసులు వాంఖడే వాంగ్మూలాన్ని రికార్డు చేసి under section 507 క్రింద కేసు నమోదు చేశారు.. ముంబయి ఎన్సీబీ మాజీ జోనల్ డైరెక్టరుగా పనిచేసిన సమీర్ వాంఖడే 2021 అక్టోబరులో క్రూయిజ్ షిప్ పై దాడి చేసి షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తో పాటు 19 మంది ప్రముఖలను అరెస్టు చేసిన ఘటనతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించారు..బెదిరింపు ట్వీట్ వచ్చిన ట్విట్టర్ ఖాతాకు ఫాలోయర్స్ ఎవరూ లేరని,, ఈ ఖాతాను సమీర్ వాంఖడేను బెదిరించేందుకు క్రియేట్ చేశారని పోలీసులు భావిస్తున్నారు..
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
అమరావతి: జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…
అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
This website uses cookies.