అమరావతి: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు మంగళవారం నాడు కరోనా పాజిటివ్ గా నిర్థరణ అయిన సంగతి విదితమే..ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు…కరోనా సంబంధిత లక్షణాల అబ్జర్వేషన్ కోసం చెన్నై అల్వార్పేటలోని కావేరీ హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్టు యాజమాన్యం అధికారికంగా ధ్రువీకరించింది.ఈ మేరకు ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది..ఈ సందర్భంగా ప్రజలందూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని,,తప్పని సరిగా మాస్క్ ధరించాలని, వ్యాక్సిన్ లు వేసుకోవాలని కోరారు..
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్…
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
This website uses cookies.