నెల్లూరు: జిల్లా సెంట్రల్ జైలులో ఖైదీల పట్ల అధికారులు అమానుషంగా పవ్రర్తిస్తున్నరని,ఖైదీలను సంస్కరించాల్సి అధికారులు క్రూరంగా వ్యవహారిస్తున్న ఘటనలపై హైకోర్టు,ఈ సంఘటనలు సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని ఖైదీల కుటుంబ సభ్యుల సంక్షేమ సమితి జిల్లా కార్యదర్శి కవిత డిమాండ్ చేశారు.సోమవారం ఖైదీల కుటుంబ సభ్యులతో కలసి,జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందచేశారు.అనంతరం అమె మీడియాతో మాట్లాడుతూ సూపరింటెండెంట్ గా పనిచేసిన రవికిరణ్,, ASP మహేష్ బాబు,డిప్యూటీ జైలర్ దుర్యోధనలు,ఖైదీలను శరిరీకంగా,మానసికంగా చిత్రహింసలకు గురిచేస్తున్నరని చెప్పారు. సూపరింటెండెంట్ గా పనిచేసిన రవికిరణ్, వెంకటేశ్వర్లు అనే ఖైదీ పట్ల ఒక రకంగా లైగింక దాడికి పాల్పపడ్డాడని అరోపించారు.జిల్లా సెంట్రల్ జైలులో జరుగుతున్న దారుణలపై CB CID పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇచ్చినప్పటికి, రవికిరణ్ పై ఇంత వరకు చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు.
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ విధులు కేటాయించబడిన పోలింగ్ అధికారులు,…
నెల్లూరు: మూడు నెలల్లో...7 వేలను ఇళ్లను తిరిగి...ప్రజల కష్టాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నానని...వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని...మాజీ…
అమరావతి: రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది..సాయంత్రం ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు…
This website uses cookies.