అమరావతి: శబరిమల అయ్యప్ప మాలధారణ చేసిన భక్తులు,స్వామిని దర్శించుకునేందుకు ముందుగానే బుక్ చేసుకున్న టిక్కెట్ల సంఖ్య లక్ష దాటింది.భక్తుల సంఖ్య ఈ స్థాయిలో పెరగడంతో,వారిని నియంత్రించేందుకు పోలీసులు నానాపాట్లు పడుతున్నారు.భక్తుల సంఖ్యను దృష్టిలో వుంచుకుని,అయ్యప్ప దర్శన సమయాని మరో గంట పాటు పెంచేందుకు అవకాశలు పరిశీలించాలని కేరళ హైకోర్టు ఆలయ అధికారులకు సూచించింది.శబరిమల క్షేత్రంలో నేడు దర్శనం కోసం దాదాపు లక్ష ఏడువేల మంది భక్తులు ముందస్తు బుకింగ్ చేసుకున్నట్ల అధికారులు తెలిపారు.పంబ నుంచి సన్నిధానం వరకు భక్తులను బృందాలుగా అనుమతి ఇస్తున్నమని,,రద్దీ వున్న నేపధ్యంలో భక్తులు ఎవ్వరు అడవి మార్గంలో రావద్దని,ప్రధాన మార్గంలోనే సన్నిధానికి చేరుకోవాలని కోరారు.
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
This website uses cookies.