అమరావతి: పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిథ్య సింధియా సోమవారం ఉదయం ధిల్లీ ఎయిర్ పోర్టులోని టెర్మినల్-3 ని ఆకస్మికంగా సందర్శించారు.ధిల్లీ విమానాశ్రయంలో వీపరితమైన ఆలస్యం జరుగుతున్న నేపద్యంలో ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.ప్రయాణికుల్లో కొంత మంది సోషల్ మీడియా వేదికగా మంత్రికి పోస్టులు పంపారు.ఈ నేపధ్యంలో టెర్మినల్-3 పరిశీలించిన మంత్రి,ఎయిర్ పోర్టు అదికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్బంలో మంత్రి మాట్లాడుతూ ఎయిర్ పోర్టులో రద్దీని తగ్గించడంతో పాటు ప్రయాణికుల భద్రతని దృష్టిలో వుంచుకుని, ఎయిర్ పోర్టులోకి వున్న 13 ఎంట్రెన్స్ సంఖ్యను 16కు పెంచడం జరిగిందన్నారు.అలాగే ఏ గేట్ వద్ద రద్దీ తక్కువగా వున్నదో తెలిసే విధంగా డిసేప్లే బోర్డుల ఏర్పాట్లు చేస్తున్నమన్నారు.
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్…
This website uses cookies.