అమరావతి: ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో శనివారం వేకువజామున చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో కన్వర్ ఆరుగురు భక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించారు. హత్రాస్ పరిధిలోని సదాబాద్ దగ్గర జరిగిందీ ప్రమాదం..కన్వర్ యాత్రికులు హరిద్వార్ నుంచి గ్వాలియర్ కు బయలుదేరి వస్తుండగా తెల్లవారుజామున 2 గంటల సమయంలో హత్రాస్ ఆగ్రా రోడ్డులోని బదర్ గ్రామం వద్ద వేగంగా వస్తున్న ట్రక్ అదుపు తప్పి భక్తులపైకి దూసుకెళ్లింది…దీంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా,,మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు..బాధితులు అందరూ మధ్యప్రదేశ్ పరిధిలోని గ్వాలియర్ కు చెందిన వారిగా గుర్తించారు. భక్తులను ఢీకొట్టిన ట్రక్ డ్రైవర్ వాహనం వదిలేసి పరారయ్యాడు..ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్ క్లియర్ చేశారు..ట్రక్ డ్రైవర్ గురించి సమాచారం అందిందని,, త్వరలోనే అరెస్టు చేస్తామని ఆగ్రా జోన్ DGP రాజీవ్ కృష్ణ తెలిపారు..
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్…
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…
This website uses cookies.