అమరావతి: 2024 పార్లమెంట్ ఎన్నికలు వేడి మొదలు కాబోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతొంది..ఇప్పటికే కీలక నేతలు ఆ పార్టీకి రాజీనామాలు చేసి,,బెజెపీలో చేరారు..ఈ కొవలోనే మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనవడు విభాకర్ శాస్త్రి బుధవారం కాంగ్రెస్పార్టికి రాజీనామా చేశారు.. ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామాను పత్రిని మల్లికార్జున్ ఖర్గేకు అందజేశారు..ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ దిగ్గజానేతలు అయిన అశోక్ చవాన్,, బాబా సిద్ధిక్ మహారాష్ట్ర యూనిట్ నుంచి పార్టీకి రాజీనామా చేశారు..ఆశోక్ చవాన్ బీజేపీ చేరిపోగా సిద్ధిక్ ఎన్సీపీలోని అజిత్ పవార్ వర్గంలో చేరారు..నేడు రాజీనామా చేసిన అనంతరం విభాకర్ శాస్త్రి బీజెపీలో సభ్యత్వం తీసుకున్నారు.
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
This website uses cookies.