నెల్లూరు: ఒకరి తృప్తి కోసం నేను రాజకీయాల్లో కొనసాగలేను,,నిర్ణయం మార్చుకునే రోజు వస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించను అంటూ వైసీపీ వెంకటగిరి ఎమ్మేల్యే ఆనం.రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు.మంగళవారం అయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన నియోజకవర్గంలో రాజ్యంగేతర శక్తులు వ్యవహారలు నడిపిస్తున్నయని,, ఇలాంటి పద్దతులు ఎక్కవ రోజులు కొనసాగలేవని తేల్చివేశారు..తన ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగినట్లు తెలుస్తొందన్నారు.
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్…
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
This website uses cookies.