నెల్లూరు: ఆదానీ డిస్టలరిస్ దొంగ కంపెనీ,జగ్గుభాయ్ ఆధ్వర్యంలో నడుస్తుంది..కల్తీ మద్యంతో వేల కోట్ల రూపాయలు జగ్గుభాయ్ ముఠా సంపాదించారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం.వెంకటరమణరెడ్డి అరోపించారు.మంగళవారం నగరంలోని టీడీపీ జిల్లా కార్యలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ వైసీపీ నాయకులను కల్తీ మద్యం గురించి ప్రశ్నిస్తే,,సమాధానం చెప్పకుండా హేరిటేజ్ పాలు అంటూ ఎదురుదాడి చేయడం వాళ్లకే చెల్లిందంటూ మండిపడ్డారు.ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ లో జగ్గుభాయ్ అండ్ టీమ్ కు సంబంధం వుందని ఆరోపించారు.లిక్కర్ స్కామ్ కేసులో శరత్ చంద్రరెడ్డి అప్రూవర్ గా మారే అవకాశం వుందని,,అతను అప్రూవర్ గా మారితే,మద్యం మాఫియాకు సమస్య వస్తుంది కాబట్టి,,శరత్ చంద్రరెడ్డిని,చెవిరెడ్డి.భాస్కర్ రెడ్డి ఢిల్లీలో కలుసుకుని బెందిరించాడా లేక భరోసా ఇచ్చాడా అంటూ ప్రశ్నలు కురిపించారు. లిక్కర్ స్కామ్ లో జగ్గుభాయ్ మాఫియాకు పాత్ర లేకుంటే,చెవిరెడ్డి.భాస్కర్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఈడీ కస్టడిలో వున్న శరత్ కలవాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. రిమాండ్ ఖైదీగా ఉన్న శరత్ చంద్రారెడ్డితో, ఎమ్మెల్యే చెవిరెడ్డిని ఈడీ, సీబీఐ అధికారులు ఎలా కలవనిస్తారని ప్రశ్నించారు. శరత్ చంద్రారెడ్డి ప్రాణాలకి జగ్గూభాయ్ మాఫియా వల్ల ప్రాణహాని ఉందని, ఈడీ, సీబీఐ అధికారులు వెంటనే జెడ్ క్యాటగిరీ సెక్యూరిటీ కల్పించాలన్నారు.
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్…
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
This website uses cookies.