అమరావతి: దేశం వ్యాప్తంగా ప్రజల్లో చర్చనీయాంశంగా మారిన, జ్ఞానవాపి మసీదు వివాదంపై వారణాసి జిల్లా కోర్టు న్యాయమూర్తి A.K విశ్వేష్, మసీదు ప్రాంగణంలో హిందువులు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించాలన్న పిటిషన్పై సానుకూలంగా స్పందిస్తూ..వ్యాజ్యంపై విచారణ చేపట్టనున్నట్లు తెలియచేశారు..తదుపరి వాదనలు సెప్టెంబర్ 22వ తేదిన విననున్నట్లు తెలిపారు…ఈ సందర్భంగా ముస్లిం పక్షాలు దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చారు..హిందూ వర్గాల తరఫు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ మీడియాతో మాట్లాడుతూ, కోర్టు నిర్ణయం తమకు అనుకూలంగా వస్తే ఆ ప్రాంతంలో ASI సర్వే నిర్వహించాలని కోరతామని,,శివలింగానికి కార్బన్ డేటింగ్ పరీక్ష నిర్వహించేలా కోర్టును అభ్యర్దిస్తామని పేర్కొన్నారు..
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
This website uses cookies.