అమరావతి: భారతదేశం అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణల్లో భారత్ ఆర్థిక విజయం దాగి ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) చీఫ్ క్రిస్టాలినా జార్జివా వ్యాఖ్యనించారు.. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిస్తుందని స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేశారు.. 2024 భారత్ GDP అంచనాలను IMF సవరించింది.. 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్ పై స్పందిస్తూ ఆమె పై విధంగా వ్యాఖ్యానించారు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వెలుగులీనుతున్న భారతదేశం ఇక రాబోయే సంవత్సరాల్లో ఇలాగే కొనసాగుతుందన్నారు.. 2024 సంవత్సరానికి భారత్ వృద్ధిరేటు అంచనాలను 6.5 శాతానికి పెంచుతున్నమని అన్నారు.. 2023లో చాలా బలమైన పనితీరు కనబర్చినందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాము అని క్రిస్టలీనా వెల్లడించారు..డిజిటలైజేషన్ ప్రక్రియను ప్రణాళిక బద్దంగా భారత్ అమలు చేయడంతో చాలా ప్రయోజనాలు వనకుడాయని తెలిపారు..అదే ఇప్పుడు భారత్ ఆర్థిక వ్యవస్థకు బలమైన శక్తిగా మారిందన్నారు.. చిరు వ్యాపారులు కూడా మార్కెట్లోకి ప్రవేశించడానికి డిజిటల్ వసతులు దోహద పడ్డాయని చెప్పారు.. అయితే భారత శ్రామిక శక్తిలో నేటికీ మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
This website uses cookies.