AMARAVATHI

జిల్లాలో ఆశించిన స్థాయిలో కురువని వార్షాలు-ఆలస్యంగా సాగునీటి సలహా మండలి సమావేశం

జిల్లాలో కరువు మండలాలు ?  

నెల్లూరు: ఖరీఫ్ సీజన్ కు సంబంధించి జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో దాదాపు 3 వారాల ఆలస్యం జరుగుతొంది..అక్టోబరు చివరి వారం జరగాల్సిన సలహా మండలి సమావేశం ఆలస్యం కావడంతో,,రైతులు ఖరీప్ పంట వేసేందుకు తటపటాయిస్తున్నారు..జిల్లాలో ఖరీప్ సీజన్ లో దాదాపు 5.5 లక్షల ఎకరల్లో వరి నాట్లు వేసేందుకు రైతులు సిద్దం అవుతారు..అయితే సోమశిల జలాశయంలో నీటి నిల్వలు ఎంత వున్నాయి ? సాగు నీటి సలహా మండలి,,డ్యాంలో నీటి నిల్వవున్న దృష్టిలో వుంచుకుని ఎన్ని TMCలు కేటాయిస్తుందొ తెలియక పోవడంతో రైతులు అయోమయంలో వున్నారు..10 వేల ఎకరలు సాగు చేసేందుకు 1 TMCల నీరు సరిపోతుంది.. నవంబరు రెండో వారం వచ్చేసింది..విశాఖ కార్తీ కూడా దాటిపోయిన జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు..ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా కరువు పరిస్థితిలు నెలకొని వున్నాయని,,ప్రభుత్వం రైతుల దీనస్థితిని దృష్టిలో వుంచుకుని కరువు మండలాలు ప్రకటించాల్సి వున్నదని మాజీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి.చంద్రమోహన్ రెడ్డి సోమవారం మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు..నెల్లూరుజిల్లాలో 47 మండలలు వుండగా వాటిలో ఎన్ని మండలల్లో కరువు పరిస్థితిలు నెలకొని వున్నాయి అనేది ఇప్పటి వరకు ప్రకటించలేదంటే,, అధికారుల ఆలసత్వమా ? లేక నాయకులు నిర్లలక్ష్యమా ? అనే విషయం గురించి రైతులు ఆలోచించాల్సి అవసరం వుందన్నారు.. జిల్లాలో సాగునీటి సలహా మండలి సమావేశంలో మూడు వారలు ఆలస్యం నిర్వహిస్తే,,దాని ప్రభావం నారుమళ్లపై వుంటుందని,,ఆలస్యంగా నారుమళ్లు వేస్తే,,ఖరీప్ ఏప్రిల్ నాటికి చేతికి రాల్సిన పంట,,మే చివరకి వెళ్లుతుందన్నారు సోమిరెడ్డి..పర్యావసనంగా మే నెలలో ఆకాల వర్షాలు కురుస్తే,,చేతికి వచ్చే పంట దెబ్దతిని రైతు తీవ్రంగా నష్టపోతారని అవేధన వ్యక్తం చేశారు..ఆసలు జిల్లాలో కరువు మండలాలు వున్నాయా ?వుంటే ఎన్ని మండలాల్లో కరువు మండలాల క్రింద పరిగణించారో వెంటనే రైతులకు తెలిపాల్సి అవసరం వుందన్నారు..

Spread the love
venkat seelam

Recent Posts

క్రేజీ వాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు

అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్‌పై…

40 seconds ago

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

1 day ago

రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…

1 day ago

టీవీ న‌టి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియోలు అంటూ ట్రెడింగ్ అవుతున్న పోస్టు

అమరావతి: కర్ణాటకలో ఇటీవ‌లే ఎం.పీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెక్స్ స్కాండ‌ల్ ఓ కుదుపు కుదుపేస్తుండ‌గా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మ‌రో…

1 day ago

జనవరిలో బటన నొక్కి ఇప్పుడు నిధులు ఎలా విడుదల చేస్తారు-ఈసీ

హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు…

1 day ago

కాబిన్ సిబ్బంది బెదిరింపులపై తీవ్రంగా స్పందించిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌

అమరావతి: టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…

1 day ago

This website uses cookies.