అమరావతి: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) సోమవారం (29వ తేదిన) ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి ఉదయం 10-42 గంటలకు NVS-01 నావిగేషన్ శాటిలైట్ను ప్రయోగించనుంది..2,232Kgల బరువున్న NVS-01 నావిగేషన్ శాటిలైట్ని జియోసింక్రోనస్ ట్రాన్స్ ఫర్ ఆర్బిట్ (GTO)లోకి GSLV-F12 రాకెట్ ద్వారా పంపనున్నది.. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ (నావిక్) అవసరాల కోసం రూపొందించిన రెండోతరం ఉపగ్రహాల్లో NVS-01 మొదటిది.. Navik అనే వ్యవస్థ,,అమెరికాకు చెందిన GPS తరహాలోనే భారత్ అభివృద్ధి చేసిన స్వదేశీ ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ.
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
This website uses cookies.