అమరావతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) రోదసి ప్రయాణాలు సులభతరం చేసేందుకు చేపట్టిన కీలకమైన ప్రయోగంలో ఘన విజయవంతం అయింది..దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్న భారతదేశపు మొట్టమొదటి పునర్వినియోగ లాంచ్ వెహికల్ “పుష్పక్ విమాన్”ను ఇస్రో శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది..Reusable Rocket “పుష్పక్ విమాన్”ను కర్ణాటకలోని రక్షణశాఖకు చెందిన ‘చాలకెరె రన్వే’ నుంచి ఉదయం 7 గంటలకు ఈ ప్రయోగాన్ని చేపట్టింది..ప్రయోగంలో భాగంగా పుష్పక్ తనంతట తానుగా రన్వేపై ల్యాండ్ కావడంతో ఒక మైలురాయివంటిది..అత్యంత సంక్లిష్టమైన ‘రొబోటిక్ ల్యాండింగ్’ సామర్థ్యాన్ని సాధించేందుకు ఈ ప్రయోగం చేపట్టడడం జరిగిందని,,ఈ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో వెల్లడించింది.. reusable launch vehicle (RLV) ప్రయోగాల్లో ఇస్రోకు ఇది 3వ ప్రయోగం..6.5 మీటర్ల పొడవు,, 1.75 టన్నుల బరువుండే ‘pushpak’ను ఆకాశంలో 4.5 k.m ఎత్తు నుంచి చూనాక్ హెలికాప్టర్ నుంచి భూమిపై నిర్దేశిత లక్ష్యం వైపు ప్రయోగిస్తారు.
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
This website uses cookies.