అమరావతి: కర్ణాటక చన్నగిరి బీజేపీ ఎమ్మెల్యే మాదాల్.విరూపాక్షప్ప చైర్మన్గా ఉన్న కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్కు సంబంధించిన లంచం కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు..సోమవారం బెంగళూరుకు వస్తుండగా తుమకూరులోని క్యాత్సంద్ర సమీపంలో విరూపాక్షప్పను లోకాయుక్త పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ అతని కుమారుడు ప్రశాంత్ మాదాల్ పట్టుబడటంతో,,ఈ కేసులో ఎమ్మేల్యే విరూపాక్షప్పను ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు.. విరూపాక్షప్ప వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జీ బెంచ్ కొట్టివేసింది.. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మాదాల్ లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులకు పట్టుబడ్డాడు..దావణగెరెలోని మాదాల్. విరూపాక్షప్ప నివాసంపై కూడా లోకాయుక్త పోలీసులు దాడులు నిర్వహించగా, ఆయన నివాసంలో కూడా కోట్లాది రూపాయల నగదు దొరికింది.
నెల్లూరు: మూడు నెలల్లో...7 వేలను ఇళ్లను తిరిగి...ప్రజల కష్టాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నానని...వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని...మాజీ…
అమరావతి: రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది..సాయంత్రం ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు…
అమరావతి: సార్వత్రిక ఎన్నికల సమరంలో 3వ విడత పోలింగ్ స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తియింది..3వ విడత…
నెల్లూరు: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర…
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
This website uses cookies.