నెల్లూరు: శాప్ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా నెల్లూరు ఏ.సి సుబ్బారెడ్డి స్టేడియంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ కబడ్డీ పోటీలు ఫైనల్స్ ఆదివారం జరిగాయి..ఫైనల్స్ లో 40-31 పాయింట్ల తేడాతో నెల్లూరు జట్టు పై కర్నూల్ జట్టు విజయం సాధించింది..ఈ పోటీల అనంతరం జరిగిన ముగింపు కార్యక్రమంలో మొదటి, ద్వితీయ,తృతీయ స్థానంలో గెలిచిన జట్లకు నిర్మలా ఏజెన్సీ అధినేత నరసింహారెడ్డి,,హైటెక్ ఫార్మా అధినేత N.V.రమణారెడ్డి,,జిల్లా క్రీడాప్రాధికార సంస్థ చీఫ్ కోచ్ ఆర్.కె.యతిరాజ్ లు బహుమతి ప్రధానం చేశారు..
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
This website uses cookies.