NATIONAL

జోషిమఠం విపత్కర పరిస్థితులను ప్రధానిమోదీ స్వయంగా పరివేక్ష్యిస్తున్నారు-సీ.ఎం ధామీ

అమరావతి: ఉత్తరాఖండ్‌లోని జోషిమఠం ప్రాంతంలో ఒక్కసారిగా భూమిలో నుంచి నీళ్లు పైకి రావడం,,అలాగే ఇళ్ల గొడలు పగుళ్లు రావడంతో,,ఈ విపత్తుకు గల కారణలను నిశితంగా పరిశీస్తున్నమని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి చెప్పారు..ఆ ప్రాంతంలో ప్రభుత్వం చేపట్టిన భద్రతా చర్యలను ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా పర్యవేక్షిస్తున్నరని,,జోషిమఠాన్ని కాపాడేందుకు అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారని థామి తెలిపారు.. ఆదివారం సీ.ఎం జోషిమఠం ప్రాంతంలో పర్యాటించారు..ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ  ప్రధాని మోడీ ఫోన్ చేశారు… ఈ విపత్తు వల్ల ఎంత మంది ప్రజలు ప్రభావితమయ్యారు.. ఎంత నష్టం జరిగింది…బాధిత ప్రజల నిర్వాసితుల కోసం ప్రభుత్వం ఇప్పటివరకు ఏమి చేసిందనే విషయాలను అడిగి తెలుసుకున్నారు…బాధిత ప్రజలకు అన్ని విధాలా సహాయం అందించాలని ప్రధాని సూచనలు చేశారని ముఖ్యమంత్రి ధామి తెలిపారు…అలాగే కేంద్రం నుంచి కూడా అన్ని విధాలా సాయం అందిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

ఈ ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు నిపుణుల బృందం అధ్యయనం చేస్తొందని ముఖ్యమంత్రి ధామీ వెల్లడించారు..పర్వతాల మీద ఉన్న రాళ్లను మోసే సామర్థ్యం ఎంత అనే విషయంపై నిపుణులు, శాస్త్రవేత్తల బృందాన్ని రంగంలోకి దింపామన్నారు..మొత్తం ప్రాంతంలో అన్ని రకాల నిర్మాణ పనులు నిషేధించబడ్డాయని,, ఇప్పుడు నిపుణుల నివేదిక తర్వాత మాత్రమే ఈ ప్రాజెక్టులన్నింటినీ కొనసాగించడం లేదా వదిలివేయడంపై నిర్ణయం తీసుకోనున్నారు..

ఈ విపత్తులో నష్టపోయిన ప్రజలకు ప్రస్తుతానికి ప్రభుత్వ కార్యాలయాల్లో వసతి కల్పించామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇది తాత్కాలిక ఏర్పాటని,,త్వరలో అన్ని కుటుంబాలకు ఆరు నెలల పాటు మరోచోట ఉండేందుకు ఏర్పాటు చేస్తామన్నారు.. నెలకు రూ.4 వేలు చొప్పున అద్దె ఇస్తామని తెలిపారు..ఇప్పటికే జిల్లా మేజిస్ట్రేట్ అకౌంట్ లో కోటి రూపాయలు డిపాజిట్ చేసినట్లు పేర్కొన్నారు..నిర్వాసితులందరికీ పునరావాసం కోసం దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించనున్నమని,,బాధితులకు శాశ్వత నివాసం కోసం తగిన భూములు వెతుకుతున్నామని తెలిపారు.. ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పి.కె. మిశ్రా, పిఎంఓలో కేబినెట్ సెక్రటరీ, భారత ప్రభుత్వ సీనియర్ అధికారులు,,  నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సభ్యులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు…

Spread the love
venkat seelam

Recent Posts

జగన్ పాలనలో రాష్ట్రం దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంగా మారిపోయింది-షర్మిలా

నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…

10 hours ago

ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరిని అంతం చేసేందుకే పొత్తూ-అమిత్ షా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా…

13 hours ago

డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదలీ వేటు

అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…

13 hours ago

ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ కు 8వ తేదీ వరకు ఓటింగ్‌కు అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్‌ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ…

14 hours ago

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

1 day ago

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

1 day ago

This website uses cookies.