అమరావతి: హిందువును అంటూ బాలికను మోసం చేయడమే కాకుండా అమెపై పలు సార్లు ఆత్యాచారం జరిపిన అతను మతం మర్జుకోవాలంటూ వేధిచడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళ్లితే…ఉత్తరాఖండ్ లో షకీబ్ సైఫీ అనే యువకుడు నైనిటాల్ జిల్లా రాంనగర్ లో నివాసం వుంటున్నాడు.మొహల్లా బంగాఘోర్ ప్రాంతానికి చెందిన ఓ హిందూ బాలికతో అతడు మెల్లగా పరిచయం పెంచుకున్నాడు.తాను హిందువు అని తన పేరు శివఠాకూర్ నమ్మపలికాడు..నెమ్మదిగా ఆమ్మాయితో స్నేహం పెంచుకున్నాడు.స్నేహం కాస్తా ప్రేమగా మారడంతో,వీరిద్దరి శారీరకంగా దగ్గరయ్యారు..యువతికి షకీబ్ గురించి నిజం తెలియడంతో,,అతన్ని దూరంగా పెట్టింది..షకీబ్ యువతిని బెదిరించి బలవంగా అమెపై పలు సార్లు ఆత్యాచారం చేశాడు.ఇంతటితో అగకుండా షకీబ్ అమెను మరింతగా వేధించడం ప్రారంభించాడు..తాను చెప్పినట్లు వినకుంటే,నా కుటుంబ సభ్యులను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు..నా సోదరినీ వదల కుండా వెంటపడుతున్నాడని,పోలీసులకు ఫిర్యాదు చేసింది..రంగంలోకి దిగిన పోలీసులు,షకీబ్ తో పాటు సబా,,యూనస్,,రహీలా,,గజాలపై కేసులు నమోదు చేశారు.జరిగిన సంఘటనలపై వేగంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
This website uses cookies.