అమరావతి: అమెరికాలో మళ్లీ ఉన్మాదులు ప్రజలపై కాల్పులతో చేలరేగిపోయారు..మైనే రాష్ట్రంలోని లెవిస్టన్ లో దుండగులు జరిపిన మాస్ షూటింగ్ లో 22 మంది మరణించిగా,, మరో 60 మందికిపైగా గాయపడ్డారు..సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి,,క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు..గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని,,మృతల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం..బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ దాడి జరిగినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.. ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీ షెరీఫ్ పోలీస్ కార్యాలయంకు సంబంధించిన ఫేస్ బుక్ అకౌంట్ పేజీలో అనుమానితుడి ఫొటోలను విడుదల చేశారు..ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, అన్ని వ్యాపార సంస్థలను మూసివేయాలని సూచించారు..
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
This website uses cookies.