AMARAVATHI

తొలిసారిగా సమావేశమై జమిలి ఎన్నికల నిర్వహణ సూచనల కమిటీ

అమరావతి: జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశమైంది.. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింగ్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ శనివారం తొలిసారిగా సమావేశమై,,జమిలి ఎన్నికల నిర్వహణకు అవసరమైన అభిప్రాయాలు,,సలహాలు,,సూచనలను గుర్తింపు పొందిన జాతీయ,రాష్ట్రా స్థాయి రాజకీయ పార్టీల నుంచి తీసుకుంటామని స్పష్టం చేసింది..కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి ఈ సమావేశానికి హాజరు కాలేదని కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది..కార్యాచరణ ప్రణాళికలు,,అధికారిక సంప్రదింపులు ఎలా జరపాలన్న అంశంపై కమిటీ చర్చిందని తెలియచేసింది.. విధి,విధాలకు సంబంధించి కేంద్రం నిర్దేశించిన సూచనలను దృష్టిలో వుంచుకుని తగిన పేపర్ వర్క్ తయారు చేయడం,,అవసరమైన విషయాల పై లోతుగా విశ్లేషించడంపై చర్చలు జరిగినట్లు వెల్లడించింది..ఒకే దేశం-ఒకే ఎన్నిక నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్రం ఎనిమిది నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది..ఇందులో ప్రతిపక్ష నేతలతో పాటు శాసన,,న్యాయ,,ఆర్థిక నిపుణులకు స్థానం కల్పించింది..అలాగే కేంద్ర హోంశాక మంత్రి అమిత్ షా,,రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్,,15వ ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎంకే సింగ్,, సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే లోకసభ మాజీ సెక్రటరీ జనరల్ డాక్టర్ సుభాష్ కశ్యప్,,మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొటారిలు ఉన్నారు.

https://x.com/ANI/status/1705545310792237256?s=20

Spread the love
venkat seelam

Recent Posts

ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది-ద్వారకా తిరుమలరావు

సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…

46 mins ago

పీఠాపురం చేరుకున్న సురేఖ,రామ్‌ చరణ్-పవన్ కల్యాణ్ ని గెలిపించండి

అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…

4 hours ago

ఓటరు అసిస్టెంట్‌ బూత్‌ల ఏర్పాటు-మే 13న పోలింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు-కలెక్టర్‌

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్‌…

4 hours ago

12 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కు వినియోగానికి అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…

24 hours ago

క్రేజీ వాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు

అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్‌పై…

24 hours ago

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

2 days ago

This website uses cookies.