DISTRICTS

ఈ నెల 26 నుంచి జాతీయ క్రీడా దినోత్సవ క్రీడా పోటీలు ప్రారంభం-సిఇఓ

నెల్లూరు: ఈ నెల 29వ తేదిన ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా 26వ తేది నుంచి 29వ తేది వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూల్స్, కాలేజీలు, క్రీడా ప్రాంగణాలలో స్పోర్ట్స్ మీట్లు నిర్వహించాలని శాప్ అదేశాలు జారీ చేసిందిన జిల్లా క్రీడాప్రాధికార సంస్థ సిఇఓ పుల్లయ్య గురువారం తెలిపారు. క్రీడా దినోత్సవం సందర్బంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ క్రింది క్రీడా కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు.26. మధ్యాహ్నం 3.00 గంటలకు బాక్సింగ్ పోటీలు,,27 మధ్యాహ్నం.3.00 గంటలకు రెజ్లింగ్ పోటీలు,,28. ఉదయం 10.00 గంటలకు ఫుట్ బాల్,,హాకీ పోటీలు.11.గంటలకు గ్రామీణ,,సాంప్రదాయ క్రీడలు,,29 ఉదయం 8 గంటలకు ర్యాలీ,  10.00 గంటలకు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తామన్నారు.సాయంత్రం క్రీడలలో గెలుపొందిన వారికి మెరిట్ సర్టిఫికెట్స్, బహుమతి ప్రధానం,,జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు సన్మానం చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని ఉత్సాహవంతులైన క్రీడాకారులు పై పోటీలలో పాల్గొనేందుకు ఏ.సి. సుబ్బారెడ్డి స్టేడియం, నెల్లూరు నందు ఆయా తేదీలలో ఒక గంట ముందు హాజరై తమ పేర్లు నమోదు చేసుకుని పోటీలలో పాల్గొని జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న క్రీడా కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా కోరారు..

Spread the love
venkat seelam

Recent Posts

వైసీపీ ఎం.పీలు,ఎమ్మేల్యేలు జగన్ కాలి క్రింద చెప్పులే-అంబటి

అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…

18 hours ago

122 సంవత్సరాల తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు

అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్‌లో వడగాలులు…

1 day ago

దక్షిణ చైనాలో కుప్పకూలిన వంతెనలో కొంత భాగం-19 మంది మృతి

అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…

2 days ago

నెల్లూరు పార్లమెంటుకు 14 మంది-అసెంబ్లీలకు 115 మంది అభ్యర్థులు-కలెక్టర్‌

మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…

3 days ago

ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన ఎన్డీఏ కూటమి

అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…

3 days ago

మే 2 నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం- జనరల్ అబ్జర్వర్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…

3 days ago

This website uses cookies.