NATIONAL

అక్టోబర్ 12 నుంచి దేశంలో 5G సేవలు-కేంద్ర టెలికాంశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్

అమరావతి: 5G సేవలు దేశంలో అక్టోబర్ 12 నుంచి అందుబాటులోకి రానున్నాయని సెంట్రల్ ఇన్పర్ మేషన్,,టెక్నాలజీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ తెలిపారు..గురువారం అయన మీడియాతో మాట్లుడుతూ 5G సేవలను వేగంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టెలికాం ఆపరేటర్లు పనిచేస్తున్నారని,,సేవాలు అందించేందుకు అవసరమైన ఎక్యూబ్మెంట్ ఇన్ స్టాలేషన్లు జరుగుతున్నాయన్నారు.తొలుత ఎంపిక చేసిన 13 నగరాల్లో 5G సేవలను అందిస్తామన్నారు..Ahmadabad,, Bangalore,, Chandigarh,,Chennai,,Delhi,, Gandhinagar,,Gurugram,, Hyderabad,,Jamnagar,,Kolkata,,Lucknow,,Mumbai,,Pune న‌గ‌రాల ప‌రిధిలో హైస్పీడ్ 5G సేవ‌లు ప్రారంభం కానున్నాయని చెప్పారు..రాబోయే రెండు నుంచి మూడేళ్లలో దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు కూడా 5G సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రయత్నాలు జరుగుతాయన్నారు. 5G సేవాల ధరలు అందరికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నమన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

122 సంవత్సరాల తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు

అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్‌లో వడగాలులు…

1 hour ago

దక్షిణ చైనాలో కుప్పకూలిన వంతెనలో కొంత భాగం-19 మంది మృతి

అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…

22 hours ago

నెల్లూరు పార్లమెంటుకు 14 మంది-అసెంబ్లీలకు 115 మంది అభ్యర్థులు-కలెక్టర్‌

మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…

2 days ago

ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన ఎన్డీఏ కూటమి

అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…

2 days ago

మే 2 నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం- జనరల్ అబ్జర్వర్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…

2 days ago

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎదురు కాల్పులు-7 మావోయిస్టులు హతం

అమరావతి: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో పోలీసుల‌కు, మావోయిస్టుల‌కు మ‌ధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హ‌త‌మ‌య్యారు.. నారాయ‌ణ్‌పూర్‌, కాంకేర్…

2 days ago

This website uses cookies.