అమరావతి: దేశ వ్యాప్తంగా మానవ అక్రమ రవాణా కేసులకు సంబంధించి 10 రాష్ట్రాల్లో NIA అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు..ఇందులో భాగంగా త్రిపుర,,అస్సాం,, పశ్చిమ బెంగాల్,, కర్ణాటక,,తమిళనాడు,, తెలంగాణ,, హర్యానా,, పుదుచ్చేరి,,రాజస్థాన్,,జమ్మూ అండ్ కాశ్మీర్ వంటి రాష్ట్రాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి..సంబంధిత రాష్ట్రాల్లోని స్థానిక పోలీసులను సమన్వయం చేసుకుంటు NIA అధికారులు అనుమానితుల నివాసాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు..అంతర్జాతీయ మాఫీయాలో సంబంధాలు ఏర్పరుచుకుని మానవ అక్రమ రవాణా చేస్తున్న మాఫీయా రాకెట్ ను వెలికి తీసేందుకు 10 రాష్ట్రాల్లో దాదాపు 50 ప్రదేశాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.. కెనడాకు వలస వెళ్లేందుక చట్టపరమైన డాక్యుమెంటేషన్ ను ఏర్పాటు చేస్తామని,,ఉపాధి అవకాశాలతో పాటు ఇతర ప్రయోజనాలు కల్పిస్తామని యువతను నమ్మించి అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం వుండడంతో ఈ తనిఖీలు చేస్తున్నారు.. శ్రీలంకకు చెందినవారిని ఇమ్రాన్ ఖాన్ గ్యాంగ్ బెంగళూరు, మంగళూరులోని పలు ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తున్న ఇమ్రాన్ ను బెంగళూరు డివిజన్ కు చెందిన NIA అధికారులు అరెస్ట్ చేశారు..ఇతని నుంచి రాబట్టిన సమాచారం మేరకు, NIA అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తొంది.
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
This website uses cookies.