అమరావతి: మహారాష్ట్రలోని గోండియాలో బుధవారం వేకువజామున 2.30 గంటల సమయంలో ఎదురెదురుగా వస్తున్న ప్యాసింజర్ రైలు,,గూడ్స్ రైలు ఢీ కొన్నాయి.. నాగ్పూర్ నుంచి రాయ్పూర్ వెళ్తున్న భగత్ కి కోటి ఎక్స్ప్రెస్ను, గూడ్స్ రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది..నాగ్పూర్ వెళ్తున్న ఈ రెండు రైళ్లు సిగ్నల్స్ లో తలెత్తిన సమస్య కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం..ప్రమాదం కారణంగా ప్యాసింజర్ రైలుకు సంబంధించి 3 బోగీలు పట్టాలు తప్పాయి.. దింతో ప్యాసింజర్ రైలులో ప్రయాణిస్తున్న దాదాపు 50 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.. గాయపడిన వారిలో 49 మంది ప్రథమ చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు.. ఒకరికి మాత్రం తీవ్ర గాయాలైనట్లు సమాచారం..ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణానష్టం జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
This website uses cookies.