అమరావతి: జనసేనాని పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో గోదావరి జిల్లాల్లో నిర్వహిస్తున్న వారాహి రథయత్రలో కొన్ని ఆసక్తికమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి..తమ నాయకుడిని నేరుగా చూస్తున్న అభిమానుల ఆనందంకు హద్దేలేకుండా పోతుంది..ఈలాంటి సంఘటనే కాకినాడలో చోటు చేసుకుంది..సోమవారం కాకినాడ జిల్లా ఏటిమొగకు బోటులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లారు..మత్స్యకారులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు..మత్స్యకారుల ప్రాంతాలను పరిశీలించారు..ఆయన వెంట పలువురు స్థానిక జనసేన నాయకులు ఉన్నారు..మత్స్యకారుల సమస్యలను పవన్ కల్యాణ్ తెలుసుకున్నారు..పవన్ కల్యాణ్ ను చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు..పవన్ కల్యాణ్ పడవలో ఉండగా ఆయన వద్దకు ఈత కొడుతూ వచ్చి బోటు ఎక్కిన ఓ అభిమానికి పవన్ కళ్యాణ్ హగ్ ఇచ్చాడు..దింతో అమితానందంతో ఆ అభిమాని పడవలో నుంచి నీళ్లలోకి వచ్చి దారినే ఈదుకుంటూ వెళ్లిపోయాడు.
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
This website uses cookies.