హైదరాబాద్: రెండు వర్గాల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాత మలక్పేటకు చెందిన MIM నాయకుడు సయ్యద్ అబ్దుల్ ఖాద్రీ(కషఫ్) పై హైదరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు.మంగళవారం ఖాద్రీ అలియాస్ కషఫ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యల తరువాత ఆ వీడియోను సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేసి,,ఉద్రిక్తతలు సృష్టించేందుకు కషఫ్ ప్రయత్నించాడని పోలీసులు FIRలో పేర్కొన్నారు. కషఫ్ వ్యాఖ్యలతో పాతబస్తీలో వివిధ ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయని తెలిపారు.సయ్యద్ ఖాద్రీని ఏడాది పాటు జైల్లోనే ఉంచనున్నారు.ఈ నెల 23న బషీర్బాగ్ సీపీ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలోనూ కషఫ్ కీలకపాత్ర పోషించాడని పోలీసులు పేర్కొన్నారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజాసింగ్ చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఉన్నారు.
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
This website uses cookies.