హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవహరశైలీతో తిరుపతికి చెడ్డపేరువస్తోందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు..తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూల నుంచి ప్రతి రోజు వేలాది మంది భక్తులు వస్తారని,,తిరుపతి అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర వాహనాలపై హిందూ దేవుళ్ల స్టిక్కర్లు తొలగిస్తున్నారని మండిపడ్డారు..మహారాష్ట్ర భక్తులు తెస్తున్న శివాజీ విగ్రహాలను అనుమతించమని పోలీసులు పేర్కొనడం దారుణమన్నారు..శివాజీ విగ్రహాలను అడ్డుకోవడం మహారాష్ట్రలో పెద్ద సమస్య అయిందని,,మహారాష్ట్ర సోషల్ మీడియాలో బాయ్ కాట్ తిరుపతి అని పోస్టు వైరల్ అవుతోందన్నారు..సీ.ఎం జగన్,,టీటీడీ ఛైర్మన్ల తప్పుడు నిర్ణయాలే ఈ వివాదానికి కారణని,,ఈ పరిస్థితిని వెంటనే చక్కదిద్దాలని డిమాండ్ చేశారు..
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
This website uses cookies.