అమరావతి: లిజ్ ట్రస్ రాజీనామాతో బ్రిటన్లో ఏర్పడిన రాజకీయ సంక్షోభంకు భారత సంతతికి చెందిన రుషీ సునాక్ రూపంలో పరిష్కరం లభించింది. రిషి సునాక్ ఏకగ్రీవంగా కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షపదవీకి ఎన్నికైనట్లు ప్రకటించారు. బ్రిటన్ ప్రధాన పదవి చేపట్టిన భారత సంతతికి చెందిన తొలి వ్యక్తిగా సునాక్ చరిత్ర సృష్టించారు. బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టేందుకు 100 మంది పార్లమెంటు సభ్యుల మద్దతు అవసరం కాగా, రిషి సునాక్ కు 193 మంది ఎం.పిలు సపోర్ట్ చేశారు.తాను అధికారంలో చేపడితే దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.
బొరిస్ జాన్సన్ బరి నుంచి తప్పుకోవడంతో పెన్నీ మోర్డాంట్ ఒక్కరే రిషి సునాక్తో పోటీ పడ్డారు.అయితే అమెకు కేవలం 26 మంది ఎం.పిల మద్దతు వుండడంతో,అమె పోటీ నుంచి తప్పుకున్నారు. భారతీయులపై నోరు పారేసుకున్న బ్రిటన్ మాజీ హోం మంత్రి కార్యదర్శి సుయెల్లా బ్రేవర్మన్ సైతం తప్పనిసరి పరిస్థితిలో రిషి సునాక్ కు మద్దతు ప్రకటించారు.
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్…
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
This website uses cookies.