SPORTS

మల్టీపర్పస్ ఇండోర్ క్రీడా స్టేడియం నిర్మాణ పనులను పరిశీలించిన శాప్ ఎం.డి హర్షవర్ధన్

అమరావతి: శాప్ ప్రతిపాదించిన అంతర్జాతీయ క్రీడా గ్రామం నిర్మాణం కోసం జరుగుతున్న పనులను రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ వైస్ చైర్మన్ & ఎం.డి హర్షవర్ధన్ మంగళవారం పరివేక్షించారు..నెల్లూరు రూరల్ పరిధిలో వున్న 150 ఎకారల స్థలంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఖోలో ఇండియా పథకం క్రింద మంజూరైన రూ.8 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన మల్టీపర్పస్ ఇండోర్ క్రీడా స్టేడియం నిర్మాణ పనులను వేగవంతం చేసి,వీలైనంత తొందరలో ఇండోర్ స్టేడియంను వినియోగంలోకి తీసుకుని వచ్చేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.సంబంధిత నిర్మాణ సంస్థకు చెందిన చీప్ ఇంజినీరు(Central Public Works Dept.),,ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్  APEWIDC నెల్లూరు,,జిల్లా క్రీడాప్రాధికార సంస్థ సిఇఓ పుల్లయ్య,, చీప్ కోచ్ యతిరాజ్,,విజయకుమార్ తదితరులతో సమావేశమై పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

అవినితిలో ఫస్ట్-ఆర్ధిక నిర్వహణ లాస్ట్-ఎన్డీఏతోనే అభివృద్ది సాధ్యం-ప్రధాని మోదీ

అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్‌సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ చేతులు…

12 hours ago

రాష్ట్ర కొత్త డీజీపీగా బాద్యతలు స్వీకరించిన హరీష్‌ కుమార్ గుప్తా

అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన హరీష్‌‌ కుమార్ గుప్తాను…

13 hours ago

జార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఈడీ దాడుల్లో బయటపడిన రూ.25 కోట్ల నగదు

అమరావతి: జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…

14 hours ago

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను సజావుగా ఉపయోగించుకుంటున్న ఉద్యోగులు-కలెక్టర్

అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…

14 hours ago

జగన్ పాలనలో రాష్ట్రం దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంగా మారిపోయింది-షర్మిలా

నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…

1 day ago

ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరిని అంతం చేసేందుకే పొత్తూ-అమిత్ షా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా…

2 days ago

This website uses cookies.