ఇంత ఆలస్యంగా వెలుగులోకి ఎందుకు వచ్చిందబ్బా??
నెల్లూరు: కరోనా వైరస్ పేరుతో లక్షల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బు స్వాహ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి? వచ్చింది.. నెల్లూరుజిల్లా ఇందుకూరుపేట మండలంలో 2020-21 సంవత్సంరలో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన రక్షణకవచ్ అనే పథకంలో ఈ స్కామ్ చోటు చేసుకుంది..సోమవారం వైసీపీ నాయకుడు సురేష్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపిన వివరాలు ఇలా వున్నాయి..ఈ స్కామ్ లో పాత్రధారులు ఇందుకూరుపేట బిట్-1 సచివాలయం మహిళ పోలీసు విజయలక్ష్మి,, SK.జాలీల్ హోంగార్డుగా పనిచేస్తున్నారు..వీరిద్దరు కలసి,,వారికి పరిచయం వున్న వారి వివరాలను,సేకరించి వారికి కరోనా వైరస్ రాకపోయిన,, వారికి వచ్చినట్లు చూపి,,దాదాపు 15 మందికి సంబంధించి రూ.2 నుంచి 2,50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి స్వాహ చేశారు.గత సంవత్సరం జరిగిన ఈ సంఘటన ఇంత ఆలస్యంగా ఎందుకు బయటలకు వచ్చిందొ దేవుడికే తెలియాలి..? ఈ సంఘటనపై వైసీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు..పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
This website uses cookies.