శ్రీకాళహస్తీ: శివనామస్మరణతో మార్మోగిన శ్రీకాళహస్తీశ్వరాలయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భాగంగా శుక్రవారం మహాశివరాత్రి పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి, అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు. సామాన్య భక్తులకు కూడా శీఘ్రంగా దర్శనం అయ్యే విధంగా ఆలయ అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు.
స్వామి అమ్మవార్లు పుర వీధుల్లో: – ప్రముఖ శైవక్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తి పుణ్య క్షేత్రము నందు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లు పుర వీధుల్లో విహరించారు. శ్రీస్వామివారు గంగాదేవి సమేత ఇంద్ర విమానం వాహనంపై విహరించగా తల్లి శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారు చప్పర వాహనంపై విహరించారు. భక్తులు అధికసంఖ్యలో స్వామి అమ్మవార్లను దర్శించుకునీ కర్పూర హారతులు, పూలు, పండ్లు, కొబ్బరికాయలు , సమర్పించి తమ మొక్కుబడులు తీర్చుకునీ స్వామి అమ్మవార్ల కృపా కటాక్షములు పొందారు.. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు ఆలయ చైర్మన్ అంజూర్ తారక శ్రీనివాసులు, ఆలయ కార్యనిర్వాహణ అధికారి నాగేశ్వరావు పర్యవేక్షించారు.
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
This website uses cookies.