అమరావతి: బాలీవుడ్ టీవీ నటుడు ఆనంద్ వీర్ సూర్యవంశీ(46) శుక్రవారం ఉదయం జిమ్లో వర్కౌట్స్ చేస్తూ కుప్పకూలి మరణించాడు.వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆతను మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. సిద్ధాంత్ వీర్ సూర్యవంశీగా పాపులర్ అయిన యువ నటుడు,కసౌథీ జిందగీ కే సీరియల్ తో మంచి పేరు తెచ్చుకున్న సిద్దాంత్ పలు సీరియల్స్ లో నటించి మెప్పించాడు. కృష్ణా అర్జున్, క్యా దిల్ మే హై, కోయీ హై, సూఫియానా మేరా ఇష్క్ హై సీరియల్స్లో సిద్ధాంత్ నటించాడు. క్యూ రిస్తో మే కట్టీ బట్టీ, జిద్దీ దిల్ లు ఇతని చివరి టీవీ షో ప్రాజెక్టులు. సిద్ధాంత్ భార్య సూపర్ మోడల్ అలేషియా రౌత్,వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సిద్దాంత్ ఎప్పుడు ఫిట్ గా ఉండడం కోసం జిమ్ లో నిత్యం కసరత్తులు చేస్తుండే వాడు. సిద్దాంత్ మరణం పట్ల బాలీవుడ్ ప్రముఖులు, అతడి సన్నిహితులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
This website uses cookies.