హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న సోమేశ్ కుమార్ను కేంద్రం మంగళవారం రిలీవ్ చేసింది..హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ కేడర్ నుంచి తప్పించిన కేంద్రం,ఆయనను ఆంధ్రప్రదేశ్ కి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది..ఈ నెల 12వ తేది లోగా ఏపీలో రిపోర్ట్ చేయాలని సోమేశ్ కుమార్ను ఆదేశించింది.. కేంద్రం ఆదేశాల నేపథ్యంలో సోమేశ్ కుమార్ ఆంధ్రకి వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది..హైకోర్టు తీర్పుతో, సోమేశ్ కుమార్ సీఎం కేసీఆర్తో సమావేశం అయ్యారు..రాష్ట్ర విభజన సమయంలో IAS,IPS అధికారులను కూడా DOPT రెండు రాష్ట్రాలకు కేటాయించింది..సోమేశ్ కుమార్కు ఏపీ కేడర్ అలాట్ చేసింది..అయితే తాను తెలంగాణకు వెళ్తానని సోమేష్ కుమార్ తెలిపారు..తనను ఏపీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ క్యాట్లో పిటిషన్ దాఖలు చేశారు..ఈ పిటిషన్ పై విచారణ జరిపిన క్యాట్,, సోమేశ్ కుమార్ తెలంగాణలో కొనసాగేందుకు అనుమతించింది..2017లో కేంద్రం, క్యాట్ తీర్పును హైకోర్టులో సవాల్ చేసింది.. దీనిపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ నేడు సోమేశ్ను ఏపీ కేడర్కు వెళ్లాలని ఆదేశిస్తూ తీర్పు చెప్పింది.
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
This website uses cookies.