అమరావతి: టెన్త్, ఇంటర్ పరీక్షలు మార్చిలోనే నిర్వహిస్తామని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు..మార్చి 18 నుంచి మార్చి 30 వరకు 12 రోజుల పాటు పదో తరగతి పరీక్షలు జరుగుతాయని చెప్పారు.. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షా సమయం అని తెలిపారు. సుమారు 6 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని వెల్లడించారు..
ఇంటర్ మొదటి,,ద్వితీయ సంవత్సరం విద్యార్ధులు దాదాపు 10 లక్షలు మంది హాజరుకానున్నారని తెలిపారు.. ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 5 నుంచి 25 వరకు జరుగుతాయి..పరీక్షలు మార్చి1 నుంచి 15 వరకు ఉదయం 9 గంటలు నుంచి 12 గంటల వరకు జరుగుతాయని తెలిపారు..ఒకే రోజు రెండు పరీక్షలు ఉండవని,, ఒక రోజు ఫస్టియర్,, మరో రోజు సెకండియర్ పరీక్ష ఉంటుందన్నారు.. ఏప్రిల్ లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా కాస్త ముందుగానే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని మంత్రి వివరించారు..పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయనన్నట్టు వెల్లడించారు.. విద్యార్థులందరూ పరీక్షలు బాగా వ్రాయాలని ఆకాంక్షించారు.
10 CLASS………….
INTER………..
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ విధులు కేటాయించబడిన పోలింగ్ అధికారులు,…
This website uses cookies.