అమరావతి: రబీ పంటలను పండిస్తూన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ విధానపరమైన నిర్ణయం తీసుకుందని మంగళవారం కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు.మంత్రి తెలిపిన వివరాల ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరానికి గానూ 6 రబీ పంటలకు కనీస మద్దతు ధరలను పెంచే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. పెంచిన మద్దతూ ధరల ప్రకారం క్వింటాలుకు గోధుమల ధర రూ.110, కుసుమల ధర రూ.209, కందులు (మసూర్) ధర రూ.500, ఆవాలు ధర రూ.400, శనగల ధర 105, బార్లీల ధర రూ.100 చొప్పున పెరిగింది.ధరల పెంపుతో గోధుమలకు మద్దతు ధర క్వింటాకు రూ.2125,,బార్లీ మద్దతు ధర క్వింటాకు రూ.1735,, ఆవాలు మద్దతు ధర క్వింటాకు రూ.5450 గా,, సన్ ఫ్లవర్ మద్దతు ధర క్వింటాకు రూ.5650 గా కేబినెట్ నిర్ణయించిందన్నారు.
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్…
This website uses cookies.