AGRICULTURE

బోర్న్‌ విటా “హెల్త్ డ్రింక్స్” కేటగిరిలోకి రాబోదు-NCPCR

అమరావతి: సచిన్ టెండుర్క్,,కపిల్ దేవ్ లాంటి క్రికెటర్స్ అడ్వటైయిజ్ మెంట్ చేసిన బోర్న్‌ విటాలో చక్కర స్థాయిలు పరిమితికి మించి అధికంగా ఉన్నాయని ఇటీవల NCPCR (నేషనల్…

2 weeks ago

తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు-4 గంటల వరకు బయటకు రావద్దు

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి..ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల అధిక టెంపరేచర్ వద్ద నమోదు అవుతున్నాయి..శనివారం తెలంగాణలో 12 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు…

3 weeks ago

మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లు పంపణీ-కేంద్రం

అమరావతి: దేశంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్రం ప్రభుత్వం శ్రీకారం చుట్టింది..వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చడంలో భాగంగా మహిళా స్వయం సహాయక…

5 months ago

చంద్రబాబకు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

పబ్లిక్ ర్యాలీలు, సభల్లో పాల్గొనవచ్చు.. అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కేసులో సోమవారం విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ అత్యున్నత చంద్రబాబుకు న్యాయస్థానం రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు…

5 months ago

జిల్లాలో ఆశించిన స్థాయిలో కురువని వార్షాలు-ఆలస్యంగా సాగునీటి సలహా మండలి సమావేశం

జిల్లాలో కరువు మండలాలు ?   నెల్లూరు: ఖరీఫ్ సీజన్ కు సంబంధించి జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో దాదాపు 3 వారాల ఆలస్యం జరుగుతొంది..అక్టోబరు…

6 months ago

ఢిల్లీలో వాయుకాలుష్యంకు కారణమైన గడ్డిని కాల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం

అమరావతి: దేశ రాజధాని న్యూఢిల్లీలో వాయుకాలుష్యంకు కారణమైన పంట వ్యర్థాల కాల్చివేతపై సుప్రీమ్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది..పంట వ్యర్థాలను తగులబెట్టడం అంటే హత్యతో సమానం అంటూ…

6 months ago

ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంచిన కేంద్ర ప్రభ్వుతం

రైతులకు శుభవార్త.. అమరావతి: రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు.. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో…

6 months ago

భారతీదేశ హరిత విప్లవానికి జాతిపిత, M.S.స్వామినాథన్ కన్నమూత

అమరావతి: భారతీదేశ హరిత విప్లవానికి జాతిపితగా కీర్తించబడే ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, జన్యుశాస్త్ర నిపుణుడు M.S.స్వామినాథన్(98) గురువారం కన్నుమూశారు..స్వామినాథన్ చెన్నైలోని ఆయన నివాసంలో నేటి ఉదయం 11…

7 months ago

కేంద్రం అదేశాలతో సబ్సీడిపై టమాటాలు సరఫరా

అమరావతి: టమాటాల థర ఇటీవలి కాలంలో వీపరీతంగా పెరిగి పోవడంతో సామాన్యులు టమాటాలను కొనుగొలు చేయలేని పరిస్థితి ఏర్పాడింది.. దీంతో కేంద్ర ప్రభుత్వం వీటి ధరలు తగ్గే…

10 months ago

పంటలకు మద్దతు ధరలను పెంచిన మోదీ ప్రభుత్వం

అమరావతి: రైతులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది..కనీస మద్దతు ధర రైతులకు గిట్టుబాటు కల్పించడంతో పాటు, పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించేందుకు పలు చర్యలు చేపట్టడడం జరిగిందని…

11 months ago

This website uses cookies.