DISTRICTS

సమాచార హక్కు చట్టం అమలు చేస్తున్నతీరుపై ఆసంతృప్తిని వ్యక్తం చేసిన కమీషనర్

నెల్లూరు: జిల్లాలో సమాచార హక్కు చట్టం అమలు చేస్తున్నతీరుపై రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ బి.వి.రమణకుమార్,అధికారులను నిలతీశారు.శుక్రవారం నగరంలోని జడ్పీ సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టం అమలు తీరుపై కమిషనర్ అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ ఆర్టీఏ యాక్ట్ వచ్చి దాదాపు 17 సంవత్సరాలు అయినప్పటికి,ప్రజలు అడిగిన సమాచారం అందించడంలో అధికారులు ఆలసత్వం వహిస్తున్నరని అభిప్రాయం పరోక్షంగా వ్యక్తం చేశారు.అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సెక్షన్ 4(1బి)లో పొందుపరిచిన 17 అంశాలను తూచా తప్పకుండా అమలు చేయాలన్నారు. దరఖాస్తుల పరిశీలన, నిర్దిష్ట గడువులోగా పరిష్కారానికి జిల్లాస్థాయి ఆర్టీఐ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ అవగాహన సదస్సులో  జిల్లా న్యాయ సేవా సంస్థ అధ్యక్షులు, సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు, ASP శ్రీమతి హిమవతి,DRDA PD సాంబశివ రెడ్డి, DM&HO పెంచలయ్య,DPO శ్రీమతి ధనలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ రాజు, పంచాయతీ రాజ్ SE శివారెడ్డి, నెల్లూరు, కావలి RDOలు మలోల,శీనానాయక్, సమాచార శాఖ, సోషల్ వెల్ఫేర్ DDలు శ్రీమతి రమాదేవి,వెంకటేశ్వర ప్రసాద్, తాసిల్దార్లు, MPDOలు, పౌర సమాచార అధికారులు,RTA దరఖాస్తుదారులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

వైసీపీని బంగళాఖతంలో కలిపేందుకు సింహపురి ప్రజలు సిద్దమేనా-బాబు,పవన్

నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…

5 hours ago

నా కుమారై, నన్ను వ్యతిరేకించడమా ? ముద్రగడ పద్మనాభరెడ్డి

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…

11 hours ago

వయనాడ్‌లో ఓడిపోతే ? రాయ్‌బరేలి నుంచి బరిలోకి దిగిన రాహుల్‌ గాంధీ

అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్‌లోని అమేథి, రాయ్‌బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థులపై కొనసాగుతున్న…

11 hours ago

వైసీపీ ఎం.పీలు,ఎమ్మేల్యేలు జగన్ కాలి క్రింద చెప్పులే-అంబటి

అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…

1 day ago

122 సంవత్సరాల తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు

అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్‌లో వడగాలులు…

2 days ago

దక్షిణ చైనాలో కుప్పకూలిన వంతెనలో కొంత భాగం-19 మంది మృతి

అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…

2 days ago

This website uses cookies.