నెల్లూరుం బారాషాహిద్ దర్గా వద్ద ఈ నెల 9 నుంచి 13వ తేది వరకు జరగే రొట్టెల పండుగ మంగళవారం ప్రారంభంమైంది..సుదీర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు కోరికలు తీరాలంటూ రొట్టెలను పట్టుకునే వారు ఒక వైపు కొరికల తీరడంతో రొట్టెలను వదిలే వారు మరో వైపు..స్వర్ణలా చెరువులో రొట్టెలను మర్చుకునేవారితో ఆ ప్రాంతం అంత కోలహలంగా మారింది..భక్తులకు ఎలాంటి ఆసౌకర్యాలు కలగకుండా రూరల్ ఎమ్మేల్యే శ్రీధర్ రెడ్డి,,మంత్రి కాకాణి.గోవర్దన్ రెడ్డిలు జిల్లా కలెక్టర్,ఎస్పీ,,నగరపాలకు సంస్థ కమీషనర్ లతో కలసి ఏర్పాట్లను సమన్వపర్చారు.
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
This website uses cookies.