అటల్ జీ 98వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు..“భారతదేశానికి ఆయన చేసిన కృషి మరువలేనిది. ఆయన నాయకత్వం,,దృక్పథం లక్షలాది మంది ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాయి”..ప్రధాని నరేంద్ర మోదీ..
అటజీ గురుంచి మరి కొన్ని వ్యాఖ్యలు…
అమరావతి: అజాత శత్రువు అయిన ఆటల్ బీహారీ వాజ్ పాయ్ ఈ పేరు వింటేనే,,భారతదేశంలో పరుగులు తీసిన అభివృద్ది గుర్తుకు వస్తుంది..పార్టీ కన్నా దేశం మిన్న అని నమ్మి నిర్ణయాలు తీసుకున్న గొప్ప వ్యక్తి వాజ్ పేయి..వాజ్ పేయి ఏ పని చేసినా నిబద్ధతతో చేశారు..సుపరిపాలన అంటే ఏంటో వాజ్ పేయిను చూసి నేర్చుకోవాల్సిందేనని చెప్పారు. దేశంలో జాతీయ రహదారులు,,టెలిఫోన్స్ రావడానికి వాజ్ పేయి నాంది అని పేర్కొన్నారు..80 ఏళ్ల వయసులోనూ ఆర్థిక విధానాలపై సంస్కరణలు తీసుకొచ్చారు..ఓటర్ల జాబితా ప్రక్షాళన వాజ్ పేయి దూరదృష్టి వల్లే జరిగింది..91వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చిన ఘనత అటల్ జీ దే..పరిపాలనలో ఆయన మచ్చలేని వ్యక్తిగా మిగిలారని అన్నారు..
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
This website uses cookies.