అమరావతి: గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న బాధితులకు IIT కాన్పూర్ చల్లని వార్త చెప్పింది.. తాము కృత్రిమ గుండెను తయారు చేసినట్లు IIT కాన్పూర్ డైరెక్టర్ అభయ్ కరందికర్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చి నెల నుంచి దీనిని జంతువులకు అమర్చి పరీక్షిస్తామని వెల్లడించారు..ఈ ప్రయోగం సక్సెస్ అయితే రాబోయే రెండు సంవత్సరాల్లో మనుషులకు అమర్చుతామని తెలిపారు.. IIT కాన్పూర్ కు చెందిన 10 మంది శాస్త్రవేత్తలు,,దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ హృద్రోగ వైద్యులతో కలిసి ఈ గుండెను తయారు చేసినట్లు పేర్కొన్నారు..గుండె మార్పిడి అవసరమైన వారికి ప్రస్తుతం ఇతరులు తమ గుండెను దానం చేస్తున్నారు..ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా తమ కృత్రిమ గుండె గొప్ప విజయమని అభయ్ తెలిపారు..గుండె వైద్యానికి సంబంధించిన పరికరాలు,, స్టంట్ల వంటివి ప్రస్తుతం 80 శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్…
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
This website uses cookies.